Thursday, February 27, 2025
HomeTrending News

కరోన మరణమృదంగం

ప్రపంచ వ్యాప్తంగా కరోన మహమ్మారి విస్తరణ జరుగుతూనే ఉంది. అన్ని ఖండాల్లో మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. డెల్ట వేరియంట్ ప్రభావంతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. బ్రెజిల్ దేశంలో కరోన కేసులు...

నో టోల్- నో ఫాస్టాగ్ ఓన్లీ జీపీఎస్..

నేషనల్ హైవేస్ పై ప్రయాణిస్తున్నపుడు.. టోల్ ప్లాజాలదో తలనొప్పి.. వేగంగా వెళ్తున్న వాహనానికి స్పీడ్ బ్రేకర్ లా ఎదురవటమే కాదు.. నిమిషాల కొద్దీ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. కానీ ఇపుడీ వెయింటింగ్ కి...

రైతుల ఆదాయాన్ని పెంచాలి: సిఎం జగన్

ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా...

దళితబంధుపై కుట్రలు  

దళితబంధు ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దళిత బంధు అమలు అయితే పుట్ట గతులు ఉండవనే భావనతో  కొందరు కుయుక్తులు పన్నుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట...

ఆటోలో “టాయిలెట్”

ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహిళ.. ఆటో అంటే ప్యాసింజర్స్ కోసం వాడటం చూశాం.. చెత్త తీసుకెళ్లే ఆటో చూశాం.. ట్రాన్స్ పోర్ట్ ఆటో చూశాం.. బిజినెస్ కోసం ఉపయోగించటం చూశాం.. ఆటోలో టాయ్...

ప్రతి మహిళ వద్ద ‘దిశా’ యాప్ : సింధు

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి మహిళ తమ మొబైల్ లో ‘దిశ’ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతాక విజేత పి వి.సింధు పిలుపునిచ్చారు. నేడు విజయవాడలో రాష్ట్ర...

ఒలింపిక్స్ క్రీడాకారులకు గవర్నర్ సన్మానం

టోక్యో ఒలింపిక్స్ లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి పాల్గొన్న క్రీడాకారులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సత్కరించారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకం గెల్చుకున్న పి.వి. సింధు, మహిళా హాకీ...

డబ్ల్యుహెచ్‌ఓ ప్రతిపాదనకు చైనా తిరస్కరణ

చైనాలో కరోన మహమ్మారి వెలుగులోకొచ్చిన అంశంపై మరోసారి విచారణ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించిన డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌...

సిఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

పెట్రోలు ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సిఎం ఎంకె స్టాలిన్‌ నేతృత్వంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ పద్దు తయారీ సందర్భంగా పెట్రోల్‌ ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటరు...

కెసిఆర్ ను కలిసిన గెల్లు

హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తనకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, టిఆరెఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ను శుక్రవారం ప్రగతిభవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపిన...

Most Read