Thursday, February 27, 2025
HomeTrending News

బాబు పాలనలో వ్యవసాయరంగం నిర్వీర్యం: ధర్మాన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో, నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఏ స్థాయికి వెళ్లిందో అర్థంచేసుకోవాలని రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి...

Bhajan lal Sharma: మొదటిసారి ఎమ్మెల్యే… రాజస్థాన్ సిఎం

రాజస్థాన్‌లో కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. జైపూర్ సమీపంలోని సంగనేర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి,...

TS Police: తెలంగాణ పోలీసు శాఖలో కీలక బదిలీలు

కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖలో బదిలీలకు శ్రీకారం చుట్టింది. కీలకమైన పోస్టుల్లో కొత్త వారిని నియమించింది. సీనియర్ IPS అధికారి షా నవాజ్ ఖాసిం ను ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా నియమించారు. ఇప్పటి...

BJP: రాష్ట్ర సారథ్యం మారుతుందా?

తెలంగాణలో ఎన్నికల ఫలితాలు చూశాక బిజెపి ఢిల్లీ నేతల్లో అంతర్మధనం మొదలైంది. సీనియర్ నేతల ఓటమి.. ఉహించని నియోజకవర్గాల్లో గెలుపు పార్టీ నేతలను విస్మయ పరుస్తోంది. గుడ్డిలో మెల్ల రీతిలో మజ్లీస్ కన్నా...

డిసెంబర్ 23నుంచి నంది నాటకోత్సవాలు: పోసాని

నాటకరంగ విస్తరణకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించడంలో భాగంగా ఈ ఏడాది నంది నాటకోత్సవాలు డిసెంబర్ 23 నుంచి 29 వరకూ గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్...

370 Article: 370 ఆర్టికల్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

జమ్ముకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ధర్మాసనం... ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక వెసులుబాటు మాత్రమే అని స్పష్టం...

పేదల పక్షాల ఔదార్యం చూపాలి: జూనియర్ అడ్వకేట్లతో సిఎం

వైయస్సార్ లా నేస్తం ద్వారా నాలుగేళ్లలో మొత్తంగా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు దాదాపు 50 కోట్ల రూపాయలు సాయం అందించామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  దీనితో...

మూడువేల కిలోమీటర్లు దాటిన లోకేష్ యువగళం

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర‌ నేడు ఓ కీలక మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా తునిలో సాగుతోన్న ఈ యాత్ర నేడు 3 వేల కిలోమీటర్లు...

YSRCP Bus Yatra: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ బడుగులకు ప్రాధాన్యం

నాలుగున్నరేళ్ల క్రితం ప్రజలు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని, వైఎస్సార్‌సీపీ పార్టీకి ఓటేసి గెలిపించినందునే నేడు సామాజిక సాధికారత సాధ్యమైందని, సామాజిక న్యాయమంటే ఏంటో తెలిసిందని రాష్ట్ర మున్సిపల్...

రైతు సాయంపై బహిరంగచర్చకు సిద్ధం: కాకాణి సవాల్

మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, సీఎం జగన్ ఎప్పటికప్పుడు  అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...

Most Read