Thursday, February 27, 2025
HomeTrending News

లావోస్ లో లాక్ డౌన్

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోన మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ అనేక దేశాల్ని వణికిస్తోంది. తూర్పు ఆసియ దేశమైన లావోస్ లో ఈ నెల 18 వ తేది...

స్టీల్ ప్లాంట్ కోసం దీర్ఘకాలిక పోరాటం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం అవుదామని వైయస్‌ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఢిల్లీలో వరుసగా రెండో రోజు కార్మికులు  నిర్వహిస్తున్న ధర్నాకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మద్దతు...

రామప్ప సందర్శించిన మంత్రులు

ప్రపంచ వారసత్వ సంపద గా యూనెస్కో చే గుర్తింపు పొందిన కాకతీయ కళానైపుణ్యం రామప్ప దేవాలయం ను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్,  ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, స్థానిక MP...

బాబుకు ఆ అర్హత లేదు: సజ్జల

చంద్రబాబు చేసిన అప్పులవల్లే రాష్ట్రంపై ఆర్ధిక భారం పడిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు చంద్రబాబు లేదని అయన స్పష్టం...

జగిత్యాల జిల్లాలో కరోన విజృంభణ 

కరోన విజృంభణ మళ్ళీ మొదలైంది.  జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో కరోన కేసులు పెరుగుతున్నాయి. గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు చిల్వాకోడుర్, వెనుగుమట్ల గ్రామాల్లో లెక్కకు మించిన కేసులు వస్తున్నాయి. వెనుగుమట్ల గ్రామంలో...

ఆడకుండా’ఆడి’పోసుకోవద్దు

Support Sports In India  :  జో జీతా వహీ సికందర్- అవును, గెలుపు గుర్రమే ఈ రోజుల్లో ప్రధానం. ఆ ప్రస్థానంలో తగిలే దెబ్బలు మనకెందుకు? అబ్బే, అదేం కాదు, ఆ కష్టాలు...

ఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ బిజేపీ

‘‘ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు, వెక్కిరింతలు చేసిన పథకాలే నేడు తెలంగాణ ప్రజల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. దళితబంధు పథకం కూడా రాష్ట్రమంతటా అద్భుతంగా అమలు జరుగుతుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక...

ముస్లింలలో 6.96 శాతమే గ్రాడ్యుయేట్లు

ముస్లింలలో గ్రాడ్యుయేషన్‌, ఆపై చదువులు చదువుతున్న వారి సంఖ్య 6.96 శాతం మాత్రమేనని మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్‌ నక్వీ వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 43 శాతం...

బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9వ తేది నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి...

e-RUPI విడుదల

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ e-RUPIని విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని దీనిని ప్రారంభించారు. దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం e-RUPIని తీసుకువచ్చింది. e-RUPI ప్రీపెయిడ్ ఇ-వోచర్,...

Most Read