ప్రముఖ రాజకీయ, సామాజిక, సినిమా విశ్లేషకుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై నేటి సాయంత్రం నెల్లూరు మెడికవర్ ఆస్పత్రి బులెటిన్ విడుదల చేయనుంది. మహేష్ ప్రయాణిస్తున్న వాహనం ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా...
తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం రాష్ర్ట ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో జిల్లాకు రూ. కోటి చొప్పున, హైదరాబాద్ మినహా...
దేశంలోని ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో 9 వేల కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల...
ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 నుంచి అన్ని కేటగిరీల పోస్టులకు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ...
ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన డెరిక్ చువిన్ కు ఇరవై రెండున్నర ఏళ్ల శిక్ష విధించింది. ఫ్లాయిడ్ తరపు...
కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైద్రాబాద్ మెట్రో సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశగా చర్యలకు పూనుకోవాలని, అందుకు రాష్ట్ర...
ఆరోగ్య శ్రీ ని ఎంతో పెద్ద మనసుతో వైయస్ ప్రవేశపెట్టారని, పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ఈ రోజు ఆరోగ్య...
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిజిపి మహేందర్ రెడ్డి...
తెలంగాణ రాష్ట్ర పండుగ ఆషాడమాసం బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి...
కరోనాతో కన్నుమూసిన మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ వారసుడిగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారని పోలీసు వర్గాలంటున్నాయి....