Tuesday, February 25, 2025
HomeTrending News

బంగ్లాదేశ్ లో లాక్ డౌన్

బంగ్లాదేశ్ లో ఈ రోజు నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేయనున్నారు. కరోన కేసులు లెక్కకు మించి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అన్నింటికీ...

అధికారంలోకి వస్తాం : రేవంత్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం దక్కించుకుంటుందని తెలంగాణా కాంగ్రెస్ సారధిగా నియమితులైన మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు ఏ. రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో...

గాంధీ భవన్ మెట్లెక్కను: కోమటిరెడ్డి

తెలంగాణా పిసిసి అధ్యక్ష పదవి రేసులో చివరికంటూ నిలిచిన ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అసంతృప్తిని, అసహనాన్ని వెళ్ళగక్కారు. రేవంత్ రెడ్డి కి బాధ్యతలు కట్టబెట్టడంతో కోమటిరెడ్డి అలిగారు. తాను ఇకపై...

కోర్టుకీడుస్తాం : కొడాలి హెచ్చరిక

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా పిచ్చిరాతలు రాస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని, పరువునష్టం దావా వేసి కోర్టు బోనులో నిల్చోబెడతామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని...

రేవంతుడి ముందు కొండంత లక్ష్యం

తెలంగాణ కాంగ్రెస్ లో ఇంతవరకు నెలకొన్న సస్పెన్స్ కు అధినాయకత్వం ఎట్టకేలకు తెరదించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని యువనేత, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి కట్టబెట్టింది. చర్చోపచర్చలు, రాయ'బేరా'లు, అలకలు,...

డెల్టా ప్లస్ వైరస్ తో అప్రమత్తం

కొత్త కరోనావైరస్ జాతి డెల్టా ప్లస్ లేదా డెల్టా B.1.617.2 వేరియంట్. ఇది మొదట భారతదేశంలో కనుగొనబడింది. డెల్టా ప్లస్ భారతదేశంలో 2 వ తరంగానికి కారణమైన మ్యుటేషన్ వైరస్. ఇది ఇప్పటికే 9...

బ్రహంగారి పీఠాధిపతిగా వెంకటాద్రి

ఎట్టకేలకు బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్య వివాదం కొలిక్కి వచ్చింది. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారి పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికి పీఠం దక్కింది. రెండు కుటుంబాల వారితో చర్చించాక ప్రత్యేకాధికారి...

అంతుపట్టని కేసిఆర్ అంతరంగం

ముఖ్యమంతి కేసిఆర్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏడేళ్ళ తర్వాత, హఠాత్తుగా జరిగిన ఈ కలయిక వెనుక మర్మం ఏమిటి? కాంగ్రెస్ శాసనసభ పక్ష...

రేవంత్ కే పిసిసి పీఠం

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు అనుముల రేవంత్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పదిమందిని సీనియర్‌...

ఉపఎన్నిక కోసమే : విష్ణువర్ధన్ రెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ రగిల్చి ఓట్లు దండుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని ఏపి బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణా క్యాబినెట్ సమావేశంలో సిఎం...

Most Read