Sunday, September 13, 2026
HomeTrending News

కాంగ్రెస్ నేత విహెచ్ కు రేవంత్ పరామర్శ

ప్రపంచంలో అతి పెద్ద దళిత ద్రోహి సీఎం కేసీఆర్ అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి తట్టెడు...

యూపీలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌ లో తెలిపారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ...

కలుపుమొక్కలతో కలుపుగోలు తనమా?

TS PCC Chief Revanth Reddy To Follow Late Dr YSR  :  అందరినీ కలుపుకుని పోతా.. కాంగ్రెస్ పార్టీలో ఈ మాట వింటుంటే.. భలే  కామెడీగా వుంటుంది. ఎవరు పీసిసి అధ్యక్షుడైనా.. ఈ తంతు...

బంగ్లాదేశ్ లో లాక్ డౌన్

బంగ్లాదేశ్ లో ఈ రోజు నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేయనున్నారు. కరోన కేసులు లెక్కకు మించి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అన్నింటికీ...

అధికారంలోకి వస్తాం : రేవంత్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం దక్కించుకుంటుందని తెలంగాణా కాంగ్రెస్ సారధిగా నియమితులైన మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు ఏ. రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో...

గాంధీ భవన్ మెట్లెక్కను: కోమటిరెడ్డి

తెలంగాణా పిసిసి అధ్యక్ష పదవి రేసులో చివరికంటూ నిలిచిన ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అసంతృప్తిని, అసహనాన్ని వెళ్ళగక్కారు. రేవంత్ రెడ్డి కి బాధ్యతలు కట్టబెట్టడంతో కోమటిరెడ్డి అలిగారు. తాను ఇకపై...

కోర్టుకీడుస్తాం : కొడాలి హెచ్చరిక

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా పిచ్చిరాతలు రాస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని, పరువునష్టం దావా వేసి కోర్టు బోనులో నిల్చోబెడతామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని...

రేవంతుడి ముందు కొండంత లక్ష్యం

తెలంగాణ కాంగ్రెస్ లో ఇంతవరకు నెలకొన్న సస్పెన్స్ కు అధినాయకత్వం ఎట్టకేలకు తెరదించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని యువనేత, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి కట్టబెట్టింది. చర్చోపచర్చలు, రాయ'బేరా'లు, అలకలు,...

డెల్టా ప్లస్ వైరస్ తో అప్రమత్తం

కొత్త కరోనావైరస్ జాతి డెల్టా ప్లస్ లేదా డెల్టా B.1.617.2 వేరియంట్. ఇది మొదట భారతదేశంలో కనుగొనబడింది. డెల్టా ప్లస్ భారతదేశంలో 2 వ తరంగానికి కారణమైన మ్యుటేషన్ వైరస్. ఇది ఇప్పటికే 9...

బ్రహంగారి పీఠాధిపతిగా వెంకటాద్రి

ఎట్టకేలకు బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్య వివాదం కొలిక్కి వచ్చింది. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారి పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికి పీఠం దక్కింది. రెండు కుటుంబాల వారితో చర్చించాక ప్రత్యేకాధికారి...

Most Read