Tuesday, February 25, 2025
HomeTrending News

కేజీ నుండి పిజి వరకు ఆన్ లైన్ తరగతులే

కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్లైన్ క్లాసులు మాత్రమె నిర్వహించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ప్రకటించారు. ఆఫ్ లైన్ తరగతులు ప్రారంబించాలనుకున్నా కరోన నేపథ్యంలో ఆన్లైన్ తరగతులే...

విషం కక్కడమే మీ అజెండా: సజ్జల ఫైర్

అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలోనే దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు....

ఇక రాజకీయాలు వద్దు

ఇక‌పై ప్ర‌జా స‌మస్య‌లు తీర్చేందుకు ప్ర‌జ‌ల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉంటానని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇక నుంచి నన్ను రాజ‌కీయాల్లోకి లాగ‌వ‌ద్దని కేవలం ప్రజల కోసమే పని చేస్తానన్నారు....

పోలీసుల అదుపులో మిలీషియా సభ్యులు

మావోయిస్ట్ పార్టీ జేగురుగొండ ఏరియా కమిటీకి అనుబంధంగా మిలీషియా కమిటీలో పని చేస్తున్న ఇద్దరు సభ్యులను చండ్రుగొండ పోలీసులు అరెస్టు చేసినట్లుగా కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వర బాబు వెల్లడించారు. నిన్న సాయంత్రం 5...

ట్రాఫిక్ నివారణకు 133 లింకు రోడ్లు  

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు కనెక్టివిటి పెంచడంతో పాటు ​రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు రూ. 313.65 కోట్ల‌తో 22 లింకు రోడ్ల నిర్మాణం...

విదేశాలకు వెళ్లేవారికి టీకాలు

తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లేవారికి ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ వేయించుకోవాలనుకున్న వారు పాస్‌పోర్టు, వీసా చూపించి తొలిడోసు తీసుకోవచ్చు. రెండో డోసు...

పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటు: మంత్రులు

రాష్ట్రంలో ఖనిజ వనరులను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సోమవారం మైనింగ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై భూగర్భగనుల శాఖా మంత్రి...

పేదల దేవుడు కెసిఆర్ – తలసాని

పేద ప్రజల పాలిట దేవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పశుసంవర్ధక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సనత్ నగర్...

తెలంగాణ మంత్రుల తీరు సరికాదు : అనిల్

ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై, దివంగత నేత వైఎస్సార్ పై...

జిల్లా పరిషత్ ఎన్నికలకు దూరంగా బి.ఎస్.పి

ఉత్తరప్రదేశ్ లో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటి చేయదని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. బిజెపి ప్రభుత్వం అక్రమాలతో ఎన్నికలు డబ్బుమయం అయ్యాయని విమర్శించారు. జిల్లా...

Most Read