Tuesday, February 25, 2025
HomeTrending News

కేసీఆర్ కు దగ్గరవ్వలేదు.. దూరమూ జరగలేదు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను బీజేపీలోని కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బండి సంజయ్ కి చెప్పే దళిత సమావేశానికి హాజరయ్యానని...

పంట రుణాల్లో జాప్యం తగదు – మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖామాత్యులు హరీష్ రావు బ్యాంకర్లను కోరారు. సోమవారం బి.ఆర్. కె.ఆర్ భవన్ లో SLBC  29 వ సమావేశం...

బాబు కంట్రోల్ కి టి-పిసిసి: విజయసాయి

తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకంపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎట్టకేలకు తన శిష్యుడికి ఆ పదవి కట్టబెట్టేలా చేశారని...

విభజనతోనే లద్దాక్ లో శాంతి : రాజ్ నాథ్

కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటయ్యాక లాద్దాక్ లో ఉగ్రవాదం తగ్గిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. స్థానిక పొలిసు యంత్రాంగం, మిలిటరీ బలగాలు సమన్వయంతో పని చేసి...

8 జిల్లాల్లో ఆంక్షలు సడలింపు

రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ...

పీవీని ఎంత స్మ‌రించుకున్నా త‌క్కువే : సీఎం కేసీఆర్

మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ‌ పీవీ న‌రసింహారావును ఎంత స్మ‌రించుకున్నా తక్కువేనని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ ఒక కీర్తి శిఖ‌రం. ప‌రిపూర్ణ‌మైన సంస్క‌ర‌ణ శీలి అని కేసీఆర్ అన్నారు. పీవీ మార్గ్...

అఖిలపక్షం పిలవండి: సోము డిమాండ్

కృష్ణాజలాల వివాదంపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మన నీటిపారుదల ప్రాజెక్టులు, హక్కుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో గట్టిగా...

కాంగ్రెస్ నేత విహెచ్ కు రేవంత్ పరామర్శ

ప్రపంచంలో అతి పెద్ద దళిత ద్రోహి సీఎం కేసీఆర్ అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి తట్టెడు...

యూపీలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌ లో తెలిపారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ...

కలుపుమొక్కలతో కలుపుగోలు తనమా?

TS PCC Chief Revanth Reddy To Follow Late Dr YSR  :  అందరినీ కలుపుకుని పోతా.. కాంగ్రెస్ పార్టీలో ఈ మాట వింటుంటే.. భలే  కామెడీగా వుంటుంది. ఎవరు పీసిసి అధ్యక్షుడైనా.. ఈ తంతు...

Most Read