Saturday, March 22, 2025
HomeTrending News

క్రైస్తవులకు సలహాదారు : సిఎం జగన్

చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌, ఎస్పీలు కృషిచేస్తారని చెప్పారు. ఇకపై క్రిస్టియన్‌...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలి: వైవీ సుబ్బా రెడ్డి

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఉమ్మడి విశాఖ జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి...

మార్చి 28న సుప్రీంలో అమరావతి కేసు

అమరావతి రాజధాని కేసు త్వరగా విచారణ చేపట్టాలన్న ఏపీ సర్కారు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణన లోకి తీసుకుంది. ఈ కేసును మార్చి 28క న ధర్మాసనం విచారించనుంది. అమరావతి రాజధానిగా కొనసాగింపు...

కింగ్ ఫిషర్ బీరు కోసం ప్రజావాణిలో పిర్యాదు

జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ఈ రోజు ప్రజావాణిలో ఓవ్యక్తి పిర్యాదు చేశారు. జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి...

అగ్నిపథ్ ను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

సాయుధ బలగాల భర్తీ కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గతేడాది తీసుకొచ్చిన ఈ పథకంపై ఆందోళనలు వెల్లువెత్తాయి. 2019లో రిలీజైన రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ...

చంద్రబాబు చరిత్ర తెలుసుకో – మంత్రి నిరంజన్ రెడ్డి

చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని... తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డీ నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం...

Pakistan : సంక్షోభం అంచుల్లో పాకిస్థాన్ ఆరోగ్య వ్యవస్థ

పాకిస్తాన్ లో ఆర్ధిక సంక్షోభం అన్ని రంగాలను కమ్ముకుంటోంది. ఆర్థిక సమస్యలతో విలవిలలాడుతున్న పాకిస్థాన్‌లో ఇప్పుడు ఔషధాల కొరత నెలకొన్నది. మందులు దొరక్క.. వైద్యులు శస్త్రచికిత్సలను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో...

తుది దశలో అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు

హైదరాబాద్ నగర నడిబొడ్డున నిర్మిస్తున్న దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహా నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. ట్యాంక్ బండ్ సమీపంలో 11.5 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ...

నాగాలాండ్, మేఘాలయాల్లో పోలింగ్ ప్రారంభం

ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రెండు రాష్ట్రాల్లో 60 చొప్పున స్థానాలున్నప్పటికీ 59 సీట్లకే ఎన్నికలు...

ప్రీతి దోషులను కఠినంగా శిక్షిస్తాం – మంత్రి ఎర్రబెల్లి

సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని...

Most Read