Saturday, March 22, 2025
HomeTrending News

కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజలకు శాపం – కోదండరాం

మిలియన్ మార్చ్ స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తున్నామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. కేసీఅర్ చావు నోట్లో తలపెట్టి, అటుకులు బుక్కి తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకుంటున్నారని, కేసీఆర్ ఒక్కరి...

ఒడిశాలో బంగారు గనులు…రంగంలోకి భూమాఫియా

ఒడిశాలోని మూడు జిల్లాల్లో బంగారు గనులు బయటపడ్డాయి. రాష్ట్రంలోని జాజ్ పూర్ కియోంఝర్‌ జిల్లా, మయూర్‌భంజ్‌, దేవ్ గఢ్‌ జిల్లాల్లో గనులను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI), డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్‌కు...

అదే మా విశ్వాసం: సిఎం జగన్ ధీమా

రాష్ట్రంలో మొత్తం 175 నియోజక వర్గాలకూ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. తాము...

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌లో మెరిసిన తెలంగాణ జిల్లాలు

గ్రామీణ స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌లో దేశంలోనే తెలంగాణ జిల్లాలో మెరిశాయి. ఫోర్త్ స్టార్ కేట‌గిరిలో తొలి స్థానంలో రాజ‌న్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సృష్టించింది. రెండో స్థానాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ జిల్లా సొంతం...

మధ్య ఆసియాలో వరుస భూకంపాలు

మధ్య ఆసియా దేశాలను భూకంపాలు వనికిస్తున్నాయి. ఇటీవలి తుర్కియే భూకంపం మిగిల్చిన విషాదం మరచిపోక ముందే తాజాగా అఫ్గానిస్థాన్, తజకిస్థాన్‌లో గంటన్నర వ్యవధిలో వరుస భూకంపాలు వచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున 4.05 గంటల...

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌…ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలోని పడ్గంపొరాలో ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు, భద్రతా...

గూగి రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు

హైదరాబాదులో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ , బిజినెస్ నేతలకు సంబదించిన కార్యాలయాల్లో దాడులు జరిపిన ఐటీ అధికారులు..తాజాగా గూగి రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ శాఖ...

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ విడుదల

రైతులకు పెట్టుబడి సాయం అందించేదుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజన పథకం కింద నేడు ఆర్ధిక సాయాన్ని రైతుల అకౌంట్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

‘గ్లోబల్’ ఏర్పాట్లపై సిఎం సమీక్ష

మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌ లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక రంగానికి...

ఎవరు ముసలాయన: లోకేష్ ప్రశ్న

చంద్రబాబును ముసలాయన అంటూ సిఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. యువ గళం పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో...

Most Read