తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి...
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రజల 30 ఏళ్ల కల సాకారమైంది. సింగరేణి భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, కలిసి మర్రిపెల్లి...
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.." భారత్ రాష్ట్ర సమితి " గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ కి అధికారికంగా లేఖ అందింది. డిసెంబర్ 9...
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు నుంచి (ఈ నెల 9 నుండి 11) ఆదివారం వరకు నిర్వహించనున్న ఏబీవీపీ 41 రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్...
గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ తరహాలో తమ పార్టీ బలోపేతం కోసం వైఎస్సార్సీపీ మరో నూతన వ్యవస్థను గ్రామ స్థాయి నుంచి ఏర్పాటు చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో యాభై ఇళ్లకు ఇద్దరు...
తెలంగాణ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్కు సంబంధించి ఆలస్య రుసుంతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు మరోసారి గడువు పొడిగించారు. రూ. 100 ఆలస్య రుసుంతో ఈ నెల 12వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చని...
గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ్ డంకా మోగించింది. మొత్తం 182 స్థానాలకు గాను బిజెపి 157 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 16 స్థానాలతో సరిపెట్టుకోగా అమ్ ఆద్మీ పార్టీ...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే చట్టబద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని.. అయితే చట్టంలో ఆంధ్ర ప్రదేశ్ కోసం ఇంకా కొంత చేసి ఉండాల్సిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు....
నా వెనకాల ఉన్నది ఆ నలుగురే అంటూ బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుద్దేశించి సిఎం జగన్ మోహన్ రెడ్డి నిన్న జయహో బిసి సభలో చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ...
ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా...తమిళనాడు తీర ప్రాంతాలను అల్లకల్లోలం చేసే ఈశాన్య రుతు పవనాలు ఈ ఏడాది కూడా వచ్చాయి. తిరోగమన రుతుపవనాలతో దక్షిణ అండమాన్ సముద్రంలో...