Monday, April 28, 2025
HomeTrending News

హైదరాబాద్‌కు… హరితహారంలో 4.50 కోట్ల మొక్కలు

హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పచ్చలహారంగా మారింది. సెంట్రల్‌ మీడియన్‌తో పాటు ఇరువైపులా పెద్దఎత్తున నాటిన మొక్కలతో ఎటు చూసినా అంతా హరితమయంగా కనిపిస్తోంది. హరితహారంలో భాగంగా ఏటా కోట్లాది మొక్కల పెంపకం...

బాబువి సానుభూతి డ్రామాలు: అప్పలరాజు

రాబోయే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని... ఈ విషయాన్ని తాము కూడా ఎప్పటినుంచో చెబుతున్నామని, నిన్న కర్నూలులో బాబు కూడా స్వయంగా ఒప్పుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి మంత్రి డా....

తెలంగాణలో విద్యార్థినుల‌కు హెల్త్ కిట్లు

రాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని ప‌టిష్టం చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం, విద్యార్థినుల ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం ముఖ్య‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెట్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్న విధంగా ప్ర‌భుత్వ పాఠ‌శాలు, క‌ళాశాలల్లో...

రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు

రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త పదిహేను ఫైర్ స్టేషన్లతో పాటు 382 పోస్టులను కూడా మంజూరు చేస్తూ నేడు...

ఢిల్లీ లిక్కర్ తో… బేగంపేట ఎయిర్ పోర్టుకు లింక్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో త్వరలోనే మరిన్ని సంచలనాలు వెలుగు చూడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖుల మెడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు చుట్టుకుంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థల వద్ద అత్యంత కీలక...

అవినీతికి కేరాఫ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ

దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీరును అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. పర్యవసానంగా ఆ శాఖ అధికారులు చేస్తున్న...

నిఖత్ జరీన్ కు సిఎం కెసిఆర్ అభినందనలు

ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు, క్రీడల్లో ప్రతిభావంతులకు భారత ప్రభుత్వం అందించే, ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’ రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు....

తెలంగాణ రాష్ట్రానికి పేజ్ ఇండస్ట్రీస్

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జాకీ ఇంటర్నేషనల్ కంపెనీ దుస్తులను తయారుచేసే పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 290 కోట్ల రూపాయలతో తెలంగాణలో తయారీ యూనిట్లు పెడుతున్నట్టు...

రాయలసీమ ద్రోహి చంద్రబాబు :హఫీజ్ ఖాన్

సీమ ప్రాంతానికి అన్యాయం చేసిన చంద్రబాబు కర్నూలు జిల్లాకు వచ్చే హక్కు లేదని, ఇక్కడ హైకోర్టు వస్తుంటే దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విమర్శించారు. ఇక్కడి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే...

అప్పులు, ఆత్మహత్యల్లో రాష్ట్ర రైతాంగం: బాబు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు తాము ప్రాధాన్యం ఇచ్చామని, ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోతోందని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. హంద్రీనీవా ద్వారా పత్తికొండ, అలూరు ప్రాంతాలకు...

Most Read