Sunday, May 4, 2025
HomeTrending News

ఏపీలో మొదలైన రాహూల్ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడోయాత్ర’ ఆంధ్రప్రదేశ్  ప్రవేశించింది. ఉదయం 6.30 గంటలకు కర్నూల్ జిల్లాలోని క్షేత్ర గుడి  నుంచి పారంభమైన ఈ పాదయాత్రకు ఉదయం 10.30 గంటలకు ఆలూరు నగర...

టిఆర్ ఎస్, బిజెపిలతో తెలంగాణకు చేటు – రేవంత్ రెడ్డి

బీజేపీ, టీఆరెస్ గెలిస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీ నుంచి నిధులు తెస్తామన్నారని, కానీ బీజేపీ నేతలు నమ్మించి మోసం...

హైదరాబాద్‌లో రోచె ఫార్మా రెండో డేటా సెంటర్‌

హైదరాబాద్‌లో డేటా సైన్స్ - అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ సామర్థ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంతో హైదరాబాద్ లో రోచె ఫార్మా తన అత్యాధునిక గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను...

సినిమా డైలాగులకు భయపడం: పవన్ పై పేర్ని ఫైర్

విశాఖ నుంచి కదిలి వెళ్ళేది లేదని భీష్మించిన పవన్ కళ్యాణ్ ఎందుకు వెనుదిరిగి వెళ్లిపోయారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కు చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమని అందుకే విశాఖ టూర్...

రాష్ట్రాన్ని వైసీపీనుంచి విముక్తం చేస్తాం: పవన్

వైఎస్సార్సీపీని అధికారం నుంచి బైటకుతీసుకు రాకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తం చేయాలని వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి...

కెసిఆర్ పాలనలో 4 లక్షల కోట్ల అప్పులు – షర్మిల

కేసీఅర్ వెన్నుపోటు పొడవని వర్గం లేదని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. కేసీఅర్ చేతిలో మోసపోని వర్గం లేదన్నారు. YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిజామాబాద్ రూరల్...

మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు

మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది...

నాగ్‌పూర్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపికి షాక్

నాగ్‌పూర్‌లో పంచాయతీ సమితిల చైర్‌పర్సన్‌లు, డిప్యూటీ చైర్‌పర్సన్‌ల ఎంపిక కోసం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 13 పంచాయతీ సమితిలకు ఎన్నికలు జరుగగా ఒక్కటంటే ఒక్క చైర్‌పర్సన్‌ పదవిని...

టీఆర్ఎస్, బిజెపిల అరాచకాలు – కాంగ్రెస్ విమర్శ

మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ధనస్వామ్యానికి తెరలేపిన బిజెపి, టీఆర్ఎస్ పార్టీలను ఎన్నికల కమిషన్ తక్షణమే కట్టడి చేసి చర్యలు తీసుకోవాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు....

చేనేతపై పన్నువేసిన తొలి ప్రధాని – కేటిఆర్ ధ్వజం

దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చేనేత మరియు టెక్స్టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి మునుగోడు నేతన్నలు గట్టిగా బుద్ధి చెప్పాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

Most Read