Wednesday, April 23, 2025
HomeTrending News

ధవళేశ్వరం బ్యారేజ్ కు భారీ వరద

ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు భారీ వరద రానుందని కేంద్ర జల సంఘం (CWC) అంచనావేసింది.  ధవళేశ్వరం వద్ద గోదావరి వరద 20 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని భావిస్తోంది.   ఇవాళ సాయంత్రం మూడో ప్రమాద...

రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం: కాకాణి

Farmer Friendly: రాష్ట్రంలో వైయస్సార్ ఉచిత పంటల బీమా పధకం కింద ఇప్పటి వరకూ రూ.9వేల 662 కోట్ల రూ.లను చెల్లించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి వెల్లడించారు. ఈ...

పర్యావరణ విధ్వంసం జరుగుతోంది: బాబు

చెట్లను కొట్టివేస్తే మళ్ళీ పెంచవచ్చని, కానీ కొండలను తవ్వేస్తే ఎలా అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయమై హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టిందని గుర్తు చేశారు. వైసీపీ...

ఆగస్ట్ 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్: సిఎం

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని, దశలవారీగా దీన్ని అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య...

అంతర్రాష్ట్ర రహదారి మూసివేత

మంజీరా నదిలో వరద ఉధృతి పెరగటంతో నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో సాలూర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద అంతరాష్ట్ర రహదారిని మూసివేశారు. మంజీరాకు అవతల వైపు మహారాష్ట్ర పోలీసులు...

విజయవంతంగా పోలవరం గేట్ల ఆపరేటింగ్

ప్రపంచంలోనే అతిపెద్దదైన పోలవరం వరద నీటి విడుదల స్పిల్ వే వ్యవస్థ మొదటి సీజన్ లోనే సమర్థవంతంగా పనిచేసింది. ఈ స్పిల్ వే లోని అతిపెద్దవైన 48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా అతి...

కులమత సంకెళ్లతో పురోగమించలేం – కేటీఆర్

కులమత సంకెళ్లలో చిక్కుకుంటే దేశం పురోగమించలేదని, మానవ సంపదైన యువతరం సెక్యులర్ భావాలతో ఎదగాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గ్రోత్ క్యారిడార్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్...

పెన్నా రిటైనింగ్ వాల్ కు శంఖుస్థాపన

పెన్నానది రిటైనింగ్  వాల్ నిర్మాణ పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీ సమీపంలో పెన్నానదిపై దాదాపు...

మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులు

తెలంగాణలో వారం రోజులుగా ఎకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో మూడు రోజులు అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోమ, మంగళ, బుధవారాలు...

విద్యుత్ కు డోకా లేదు – మంత్రి జగదీష్ రెడ్డి

ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ పంపిణీకి అంతరాయం ఉండబోదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా...

Most Read