Liquor Sales: జగన్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గతంలో 11, 569 కోట్లు ఉన్న విక్రయాలు ఇప్పుడు 24,714 కోట్ల...
తెలంగాణ హైకోర్టులో 10 మంది నూతన న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్ శ్రవణ్కుమార్ వెంకట్,...
Manjira: నిన్న అసెంబ్లీలో చిడతలు వాయించిన తెలుగుదేశం పార్టీ సభ్యులు నేడు కౌన్సిల్ లో అదే పని చేశారు. కల్తీ సారా పై చర్చ జరపాలంటూ నినాదాలు చేయడంతో పాటు, చిడతలు వాయించడం,...
ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు(బుధవారం) అమెరికాలో మంత్రి కే తారకరామారావుతో జరిగిన...
Rishikonda Temple: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశాఖ నగరం రుషికొండపై రూపుదిద్దుకున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిన్నటి నంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. రుషికొండలో సముద్రానికి అభిముఖంగా కొండపై తిరుమల...
Kcr Letter To Pm Modi :
ఒప్పందం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోగా యాసంగిలో మిగిలిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. మిగులు...
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారిగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు...
తెలంగాణ ప్రజలకు చార్జీల మోత మోగనుంది. విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీఎస్ఈఆర్సీ) చార్జీల పెంపునకు పచ్చజెండా ఊపింది. విద్యుత్ చార్జీలు 19 శాతం పెంచాలని...
అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను పట్టుదల, క్రమశిక్షణతో అధిగమించి తెలంగాణ సాగిస్తున్న ప్రస్థానాన్ని ప్రపంచమే అబ్బురంగా చూస్తుందన్నారు మంత్రి కే తారకరామారావు. ఈ విజయగాథలో భాగం పంచుకోవాలని ఎన్.ఆర్.ఐలను మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణకు...
Babu Brands: పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతగా ‘999 పవర్ స్టార్’, బావ మరిది కోసం ‘లెజెండ్ 999’పేరిట కొత్త మద్యం బ్రాండ్లు తీసుకు వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి...