Monday, March 17, 2025
HomeTrending News

పశ్చిమ దేశాల కుట్రకు ఉక్రెయిన్ బలి

రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ రూపు రేఖలు మారిపోతున్నాయి. ఉక్రెయిన్ నగరాలపైకి రష్యా క్షిపణులు మిడతల దండులా దూసుకువస్తున్నాయి.  28 రోజులుగా సాగుతున్న యుద్దంలో...

బీజేపీతో తిరోగమనంలో దేశం :మంత్రి జగదీశ్‌రెడ్డి

బీజేపీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించి దేశానికే రోల్‌...

ఉత్తరాఖండ్ సిఎంగా దామి ప్రమాణ స్వీకారం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ దామి రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడున్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆశేష జనసందోహం మధ్య గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్...

ప్రజాప్రస్థానం పాద‌యాత్ర 400 కిలో మీట‌ర్లు

YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల య‌స్ ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర 400 కిలో మీట‌ర్లు దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం...

కేంద్రమంత్రి బిశ్వేశ్వ‌ర్‌ బ‌ర్త‌ర‌ఫ్ కు టీఆర్ఎస్ డిమాండ్

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. గిరిజ‌నుల...

మహిళల భద్రతకు విప్లవాత్మక చర్యలు: సిఎం

Disha Vehicles:  రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు ఏ చిన్న అన్యాయం జరిగినా ప్రభుత్వం  ఎట్టి పరిస్థితుల్లోనూ...

తైవాన్​ లో భారీ భూకంపం

తైవాన్​ లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు (బుధవారం) తెల్లవారు జామున రెండు భూకంపాలు సంభవించాయి. భూకంపం ధాటికి రాజధాని తైపీలోని భవనాలు ఊగిపోయాయి. తైపీలో భారీగా భూమి కంపించింది. రిక్టర్​...

అసెంబ్లీలో చిడతలు: స్పీకర్ ఆగ్రహం

Manjeeras in Assembly: అసెంబ్లీలో నిన్న విజిల్స్ వేసిన తెలుగుదేశం పార్టీ సభ్యులు నేడు చిడతలు వాయించి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వెంటనే చర్చ చేపట్టాలంటూ టిడిపి ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ...

అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనం

సికింద్రాబాద్ బోయగూడలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ గోడౌన్‌లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో...

తెలంగాణకు మరో రెండు అంతర్జాతీయ కంపెనీలు

Fisker : ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరొక ప్రముఖ కంపెనీ ఐన ఫిస్కర్ , హైదరాబాద్ లో ఐటి, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది. గత కొంత కాలంగా...

Most Read