Wednesday, February 26, 2025
HomeTrending News

బిజెపితో బాబు చర్చలు.. తమ్ముళ్ళ ఆందోళన

చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి హస్తిన పర్యటనకు వచ్చిన బాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి...

పాకిస్తాన్ లో పెచ్చరిల్లిన హింస.. ఎన్నికలకు భారీ భద్రత

రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. రెండు పేలుళ్ళలో సుమారు 26 మంది చనిపోయారు. అనేక మందికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రులకు తరలించారు. ఇప్పటివరకు రెండు...

మార్చి 15 నుంచి 30 వరకూ డీఎస్సీ పరీక్షలు

నిరుద్యోగ యువత ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్ ను నేడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఏప్రిల్7న ఫలితాలు విడుదల చేసి జూన్ లో నియామక ప్రక్రియ చేపడతామని...

సామర్ధ్య – సంపన్న ఆంధ్ర – బుగ్గన ఓటాన్ అకౌంట్

పేదరికంపై యుద్ధం తమ విధానం అయితే దోమలపై దండయాత్ర అన్నది గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి విధానమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.  వచ్చే ఆర్ధిక సంవత్సరం...

శివసేన, NCPల పరాభవం వెనుక దశాబ్దాల వైరం

మహారాష్ట్ర రాజకీయాలు సరికొత్త సంచలనాలకు కేరాఫ్ గా మారుతున్నాయి. రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పార్టీలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం శివసేన చీలిక వర్గానికే పార్టీ గుర్తు లభించగా...

మళ్ళీ మేమే వస్తాం – పూర్తి బడ్జెట్ పెడతాం : సిఎం జగన్ ధీమా

ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను రేపు ప్రవేశపెడుతున్నామని, వచ్చే ఎన్నికల్లో గెలిచి  తామే తిరిగి అధికారం చేపట్టి జూన్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని...

ఢిల్లీకి చంద్రబాబు: బిజెపి పెద్దలతో భేటీ!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. బిజెపి అగ్ర నేతలతో ఆయన భేటీ కానున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల వ్యవహారంపై తుది రూపు తీసుకువచ్చేందుకు ఈ పర్యటన...

దక్షిణ తెలంగాణలో పట్టు కోసం కెసిఆర్ వ్యూహం

రాబోయే లోకసభ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటేందుకు.. ముఖ్యంగా దక్షిణ తెలంగాణపై పట్టు బిగించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. మూడు నెలల విరామం తర్వాత కెసిఆర్ తెలంగాణ...

Rajya Sabha Polls: మూడు సీట్లకూ వైసీపీ పోటీ

రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లకూ పోటీపెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, సిఎం జగన్ నిర్ణయించారు. ముగ్గురు అభ్యర్ధుల పేర్లనూ ఖరారు చేశారు. మాజీ ఎంపి, వైవీ సుబ్బారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కడప...

టిడిపిలో దేవినేని ఉమకు గడ్డుకాలం

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరటం దాదాపు ఖాయం అయింది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. టికెట్ పై లోకేష్ హామీ ఇవ్వటంతో సైకిల్ తో...

Most Read