Sunday, March 16, 2025
HomeTrending News

బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభం

No politics: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం చేసే మంచి పనులన్నిటికీ... ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా, ఎలాంటి సంకోచం లేకుండా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామని, రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర...

పంజాబ్ లో రాజుకున్న ఎన్నికల వేడి

Punjab Elections : పంజాబ్ లో పోలింగ్ తేది దగ్గర పడటంతో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీల అగ్రనేతలు పంజాబ్ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి నేతలు పరస్పరం...

అభివృద్ధి పథంలో ఏపీ: నితిన్ గడ్కరీ

All are equal: తాము దేశంలోని ఏ ప్రభుత్వంపైనా వివక్ష ప్రదర్శించబోమని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ దేశం అందరిదని... దానిలో భాగంగానే ప్రధాని...

ఘనంగా గులాబి నేత జన్మదిన వేడుకలు

Cm Kcr Birth Day Celebrations :  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, నేతలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత పుట్టిన రోజు పురస్కరించుకొని రక్తదానం,...

హక్కులు హరించారు: బాబు విమర్శ

Panchayat: గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులను  జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గ్రామస్థాయిలో సమాంతర వ్యవస్థలు ఏర్పాటు చేసి, సర్పంచ్...

బ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. వందమంది మృతి

Heavy Rains Brazil : బ్రెజిల్ లో కుండపోత వర్షాలకు సుమారు వంద మంది మృత్యువాత పడ్డారు. రాజధాని రియోడేజనిరో కు ఉత్తరాన పెట్రోపోలిస్ పట్టణం వరదలతో ముంపునకు గురైంది. అర్ధరాత్రి నుంచి...

ఏపీలో  అల్యూమినియం కాయిల్ యూనిట్

Dubai Expo: ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ ను అబుదాబీలోని అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది.  రూ.1500 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమ  నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో...

ఏపీపీఎస్సీ చైర్మన్  గా గౌతమ్ సావాంగ్

APPSC Boss: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గా  మాజీ డిజిపి గౌతమ్ సావాంగ్ నియమితులయ్యారు. రెండ్రోజుల క్రితం డిజిపి పదవి నుంచి  బదిలీ అయ్యారు.  ముఖ్యమంత్రి వైఎస్...

రహదారుల ప్రాజెక్టులకు నేడే శ్రీకారం

NHs in AP: రాష్టంలో నిర్మిస్తోన్న రహదారులు, ఇతర ప్రాజెక్ట్‌ ల ప్రారంభం, భూమి పూజ నేడు జరగనుంది. నిర్మాణం పూర్తి చేసుకున్న విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ పశ్చిమ ఫ్లై ఓవర్‌ ను...

సిఎం జగన్ ను కలుసుకున్న రషీద్

Rasheed met CM: భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ తాడేపల్లిలోని  క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  షేక్‌ రషీద్‌ను...

Most Read