Tuesday, March 11, 2025
HomeTrending News

జనవరిలో పదిరోజులపాటు వైకుంఠ దర్శనం

Vaikunta Darshan: తిరుమల తిరుపతి దేవస్థానంలో జనవరి 13నుంచి పది రోజులపాటు వైకుంఠ దర్శనం కల్పించనున్నారు, జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలని టిటిడి ప్రజాసంబంధాల అధికారి విడుదల చేశారు. జనవరి 2న అధ్యయనోత్సవాలు...

అప్రమత్తంగా ఉండాలి – కేంద్రం హెచ్చరిక

కరోనా కేసుల సంఖ్య దేశంలో మరోసారి వేగంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో దేశంలో 13వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయని, కేసుల పెరుగుదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం హెచ్చరించింది...

ప్రజాకవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Goreti Venkanna : ప్రజాకవి, రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2021 సంవత్సరానికి గాను గోరటి వెంకన్నను  తెలుగులో సాహిత్యంలో ఎంపిచేశారు. వల్లంకి తాళం సాహిత్యానికి ఈ...

బీజింగ్ ఒలింపిక్స్‌ – చైనాకు అగ్నిపరీక్ష

Beijing Olympics : బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ నేపథ్యంలో చైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. టిబెట్, జింజియంగ్ ప్రావిన్సులతో పాటు హాంకాంగ్, తైవాన్ నుంచి రాకపోకలపై నిఘా తీవ్రతరం చేసింది. ముఖ్యంగా టిబెటన్లకు...

జిన్నా సెంటర్ పేరుపై బిజెపి అభ్యంతరం

Now its Jinnah Tower issue: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మరో వివాదాస్పద అంశాన్ని లేవనెత్తింది. గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తోంది. బిజెపి...

టిడిపి నేతల వల్లే రాధాకు హాని: వెల్లంపల్లి

Vangaveeti Radha Issue: వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ నేతల నుంచే హాని ఉండొచ్చని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వంగవీటి...

హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌ద నీటి నాలాకు ర‌క్ష‌ణ గోడ‌

హైద‌రాబాద్ హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌ద నీటి నాలాకు సంబంధించిన‌ ర‌క్ష‌ణ గోడ నిర్మాణ ప‌నుల‌కు ఫీవ‌ర్ ఆస్ప‌త్రి వ‌ద్ద రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. స్ట్రాట‌జిక్ నాలా...

విస్తరిస్తున్న ఓమిక్రాన్

Omicron Variant Spike :  భారత్ లో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈరోజు ఉదయానికి భారత్ దేశంలో ఒమిక్రాన్ కేసుల 961కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే...

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

Minister Fareeduddin Dies : జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి...

నల్లగొండ అభివృద్దిపై సిఎం కెసిఆర్ సమీక్ష

Nallagonda Development : నల్లగొండ మున్సిపాలిటీ లో మౌలిక వసతులు మెరుగుపరచడం, పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సీఎం కేసీఆర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ,...

Most Read