Corona Cases In Srichaitanya Campus :
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని శ్రీ చైతన్య కళశాలలో కరోనా కలకలం ఆందోళనలో విద్యార్థులు. కళాశాలలోని విద్యార్థులకు కరోనా సిమ్ టమ్స్ రావటంతో టెస్ట్ లు...
Jagananna Paala velluva: వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని 17,629 గ్రామాల నుంచి అమూల్ సంస్థ పాలు సేకరించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
Huge Investment Of Telangana :
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డైరీ రంగంలోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుంది....
Raitubandhu Vemula Prashanth Reddy :రైతుల కోసం నిరంతరం పరితపించే నాయకుడు,రైతు బాంధవుడు కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....
False Allegations On Jagan :
బిజెపి టిడిపి అనుబంధ విభాగంగా మారిందని, తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్ట్ నే సోము వీర్రాజు చదివారని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా...
Cheap Liquor row: బిజేపి నేతలు దిగజారిపోయారని, చివరకు చీప్ లిక్కర్ పేరుతో ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. ఇది బిజెపి దిగజారుడు...
High Court On New Year Celebrations :
క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా కరోనా నియంత్రణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇదివరకే రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం బేఖాతరు చేసిందని హైకోర్టులో పెటిషన్...
I am pro-poor: తమ పార్టీ గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విపక్ష నేతలకు సూచించారు. ఆర్టీసీ మంత్రి గన్ మెన్ కూడా...
Babu letter to DGP: వంగవీటి రాధా ఇంటివద్ద రెక్కీ నిర్వహించిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ...
Ethanol Manufacturing Factory In Jagityala :
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పరిధి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ పరిధిలో త్వరలో 700 కోట్లతో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని...