Tuesday, March 11, 2025
HomeTrending News

శ్రీచైతన్య క్యాంపస్ లో కరోనా

Corona Cases In Srichaitanya Campus :  రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని శ్రీ చైతన్య కళశాలలో కరోనా కలకలం ఆందోళనలో విద్యార్థులు. కళాశాలలోని విద్యార్థులకు కరోనా సిమ్ టమ్స్ రావటంతో టెస్ట్ లు...

సెప్టెంబర్ నాటికి రాష్ట్రమంతటా అమూల్ :సిఎం

Jagananna Paala velluva: వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని 17,629 గ్రామాల నుంచి అమూల్ సంస్థ పాలు సేకరించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

తెలంగాణకు అమూల్

Huge Investment Of Telangana : తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డైరీ రంగంలోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుంది....

రైతు బాంధవుడు కేసీఆర్ – మంత్రి వేముల

Raitubandhu Vemula Prashanth Reddy  :రైతుల కోసం నిరంతరం పరితపించే నాయకుడు,రైతు బాంధవుడు కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....

బాబు దళపతులే బిజెపిలో….: సజ్జల

False Allegations On Jagan : బిజెపి టిడిపి అనుబంధ విభాగంగా మారిందని,  తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్ట్ నే సోము వీర్రాజు చదివారని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా...

దిగజారుడు రాజకీయాలు: నారాయణస్వామి

Cheap Liquor row: బిజేపి నేతలు దిగజారిపోయారని, చివరకు  చీప్ లిక్కర్ పేరుతో ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. ఇది బిజెపి దిగజారుడు...

కొత్తసంవత్సర వేడుకలపై హైకోర్టులో విచారణ

High Court On New Year Celebrations : క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా కరోనా నియంత్రణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇదివరకే రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం బేఖాతరు చేసిందని హైకోర్టులో పెటిషన్...

ఆలోచించి మాట్లాడాలి: విపక్షాలపై సోము ఫైర్

I am pro-poor: తమ పార్టీ గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విపక్ష నేతలకు సూచించారు. ఆర్టీసీ మంత్రి గన్ మెన్ కూడా...

రాధా బాధ్యత ప్రభుత్వానిదే : బాబు

Babu letter to DGP: వంగవీటి రాధా ఇంటివద్ద రెక్కీ నిర్వహించిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ...

త్వరలో ఇథనాల్ ఫ్యాక్టరీ – మంత్రి కొప్పుల

Ethanol Manufacturing Factory In Jagityala  : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పరిధి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ పరిధిలో త్వరలో 700 కోట్లతో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని...

Most Read