Tuesday, March 11, 2025
HomeTrending News

కరోనాకు ఓమిక్రాన్ విరుగుడు

Omicron Antidote To Corona :  ఓమిక్రాన్ సోకితే తొంబై శాతం మందికి అసలు లక్షణాలు వుండవు. మిగతా వారికి స్వల్ప లక్షణాలు. పోస్ట్ ఓమిక్రాన్ - అంటే సోకిన తరువాత ఎలాంటి సమస్యలు...

ఢిల్లీలో కరోనా ఆంక్షలు

Corona Restrictions In Delhi : ఢిల్లీలో ఊహించని విధంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్...

రాష్ట్రంలో సన్‌ఫార్మా తయారీ ప్లాంట్‌

Sun Pharma in AP: ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్‌ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇంటిగ్రేటెడ్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ప్లాంట్‌గా దీన్ని తీసుకొస్తామని, ఎగుమతుల లక్ష్యంగా...

ఒక్క అవకాశం ఇవ్వండి : ప్రకాష్ జవ్ దేకర్

Once Change to BJP: రాష్ట్రంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే సుపరిపాలన అంటే ఏమిటో చూపిస్తామని బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవ్దేకర్ అన్నారు. టిడిపి,...

విధుల బహిష్కరణకు ఫోర్డా అల్టిమేటం

నీట్‌-పిజి 2021 కౌన్సిలింగ్‌ నిర్వహణ వాయిదాను నిరసిస్తూ రెసిడెంట్‌ వైద్యులు మంగళవారం కూడా న్యూఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీలోని సఫ్డర్‌గంజ్‌ ఆసుపత్రి నుండి కేంద్ర హోం శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు....

బంగ్లా-త్రిపుర సరిహద్దుల్లో భారీగా పేలుడు సామాగ్రి

Heavy Explosives On The Bangla Tripura Border : బంగ్లాదేశ్ లో భారిగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. హబిగంజ్ జిల్లాలో బంగ్లాదేశ్ పోలీసులు ఈ రోజు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం...

విప్లవాత్మక మార్పు తెచ్చాం: సిఎం జగన్

Welfare Schemes: గతంలో  సంక్షేమపథకాల కోసం ప్రజలు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని, కానీ నేడు పేదలను వెదుక్కుంటూ వారి ఇంటి దగ్గరకి వచ్చి తలుపు తట్టి మరీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని...

మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానలు..

పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సూపర్ హిట్ కావడంతో ఇతర పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో...

టికెట్ రేట్లపై కమిటీ నిర్ణయం: మంత్రి పేర్ని

Distributors met Minister: సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం తరఫున ఓ కమిటీ వేశామని, ఆ కమిటీ ధరలను నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర...

కేసీఆర్ అసమర్థతతో రైతులకు కష్టాలు

టీఆరెఎస్ బీజేపీ లు ముందు నుంచి కలిసే ఉన్నాయని, ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో...

Most Read