Tuesday, March 4, 2025
HomeTrending News

నాడు ఆత్మహత్యలు, నేడు ఆర్బీకేలు: సిఎం

ఒకప్పుడు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరిశీలనకు కేంద్ర బృందాలు వచ్చేవని, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను పరిశీలించేందుకు వస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా,...

రేషన్ డీలర్ల ఆందోళనకు టిడిపి మద్దతు

రేషన్ డీలర్ల ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని,  గ్రామ వాలంటీర్లు, మొబైల్ వాహనాలతో డీలర్లను...

బిజెపిని ఎదుర్కోవటం కాంగ్రెస్ తోనే సాధ్యం – లాలు

దేశ రాజకీయాల్లో బిజెపిని దీటుగా ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం కావాలని రాష్ట్రీయ జనతాదల్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ పిలుపు ఇచ్చారు. బిజెపి మత రాజకీయాలను నిలువరించటం కేవలం కాంగ్రెస్ పార్టీకి...

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకుంటే.. రేషన్‌, పెన్షన్‌ బంద్‌

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాకు రేషన్ పంపిణీకి లింకు పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకోని వారికి రేషన్‌, పెన్షన్‌ బంద్‌ చేయనున్నట్లు...

చర్చకు వస్తారా?: వీర్రాజు సవాల్

రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇసుక దందాకు పాల్పడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను అమ్ముకుంటున్నారని విమర్శించారు. శ్రీకాంత్ రెడ్డి నిన్న బిజెపిపై...

రైతులకు ఒకేరోజు మూడు పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతులకు సంబంధించిన మూడు పథకాలను అమలు చేస్తోంది. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌; వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు; వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాలకు...

సంస్కారం లేని చదువులు

ఈ వార్త చదవడానికి, ఈ వీడియో చూడడానికి మనసుకు కష్టంగా ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రైల్లో ఒక తల్లి తన పసికందును ఒళ్లో పెట్టుకుని ఒద్దికగా, భద్రంగా బోగీలో నేలమీద కూర్చుని ఉంది....

యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ: సిఎం ఆదేశం

విశ్వవిద్యాలయాల్లో టీచింగ్‌ స్టాప్‌ను పూర్తిగా భర్తీ చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపామని, టీచింగ్‌ స్టాఫ్‌ లేనప్పుడు...

బాబు టూర్ వృధా ప్రయాస: శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడడం అనవసరమని ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మోడీ, అమిత్ షా ప్రాపకం...

బాలచందర్ కు అంకితం: రజని

తన గురువు బాలచందర్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అంకితం ఇస్తున్నట్లు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, తనకు ఈ పురస్కారం...

Most Read