Tuesday, March 4, 2025
HomeTrending News

మహారాష్ట్ర హోం మంత్రికి కరోనా

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 16 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, గత కొద్ది రోజులుగా కేసులు భారీగా తగ్గుతూ, పెరుగుతూ 20 వేల దిగువనే ఊగిసలాడుతున్నాయి. గురువారం కేంద్ర...

పునరాలోచన చేయండి: లక్షీనారాయణ

రాజధానిపై ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీ నారాయణ సూచించారు. రాజధాని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని రైతులు తమ భూములకు విలువ...

పాక్ కు మద్దతు ఇస్తే కటకటాలే

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ విజయాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, వేడుకలు చేసే వారిని దేశ ద్రోహులుగా పరిగణిస్తామని యోగి అధిత్యనాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు...

జర్మనీలో పెరుగుతున్న కరోనా కేసులు

జర్మనీలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా రోజుకు ఏడూ వేల చొప్పున కేసులు నమోదవుతున్నాయి. అయితే నిన్న ఒక రోజే జర్మనీలో 23,212 కేసులు వెలుగు చూశాయి.  కోవిడ్ నిబంధనలు...

నేడు ఏపి కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. స‌చివాల‌యంలో ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ భేటీ మొదలు కానుంది. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం...

ముగిసిన హుజురాబాద్ ఎన్నికల ప్రచారం

హుజురాబాద్ ఉపఎన్నికల్లో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాన పార్టీల నుంచి హేమీ హేమీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రంతో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది.  అధికార పార్టీ...

రాష్ట్రానికి భారీగా టూరిజం ప్రాజెక్టులు

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశంలో చర్చించారు. ఏపీలో పర్యాటకరంగాన్ని మరింత ముందుకు...

వాసాలమర్రిలో దళితబందు ప్రారంభం

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే దళితబందు పధకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టిన రోజునే దళిత తెలంగాణ,హరిత తెలంగాణ,కోటి ఎకరాల మగణాన్ని...

అసాంఘీక శక్తులకు రారాజు చంద్రబాబు

టీడీపీ హయాంలో చంద్రబాబే మాదక ద్రవ్యాల వ్యాపారం చేశాడని.. గంజాయి వ్యాపారంలో లోకేష్ పాత్ర ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ఢిల్లీ లో ఆరోపించారు. ఏపీలో ఎవరి...

కెనడా రక్షణ మంత్రిగా అనిత ఆనంద్

భారత సంతతి మహిళ, కెనడా రాజకీయ నాయకురాలు అనిత ఆనంద్ ఆ దేశ రక్షణ మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక జస్టిన్...

Most Read