Tuesday, March 4, 2025
HomeTrending News

లఖింపూర్ ఖేరి ఘటనలో సుప్రీమ్ కోర్టు కీలక వ్యాఖ్యలు

లఖింపూర్ ఖేరి ఘటనపై సుప్రీమ్ కోర్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు మొట్టికాయలు వేసింది.  కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని దేశ అత్యున్నత...

కేంద్ర పంటల భీమా విధానం మారాలి

కేంద్ర పంటల భీమా విధానం మారాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇన్సూరెన్స్ విషయంలో కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలని .. ఫాం వైజ్ .. ఫార్మర్ వైజ్...

అప్పులు ఏమైపోతున్నాయి? : పవన్

రాష్ట్ర ప్రభుత్వ నెలవారీ ఆదాయంలో పెరుగుదల ఉన్నా జీత భ్యతాలు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడంలో అర్ధం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదాయం, తెస్తున్న...

పివీ చిత్రపటం ఆవిష్కరణ

భారతదేశ పూర్వ ప్రధాని, తెలంగాణ బిడ్డ, స్వర్గీయ పివీ నరసింహా రావు చిత్రపటాన్ని శాసనసభ భవనంలోని శాసనసభ్యుల లాంజ్ లో  ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆవిష్కరించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ....

తెలుగు విశ్వవిద్యాలయంలో బతుకమ్మ వేడుకలు

వందల సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను కాపాడుకున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని గవర్నర్ తమిళ సై  సౌందర రాజన్ చెప్పారు. హైదరాబాద్ లోని తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో...

టిడిపి ఆడలేక మద్దెల ఓడు: సత్య కుమార్

తమిళనాడు డిఎంకె, అన్నాడిఎంకే తరహాలో ఐతే మీరు, కాకపొతే మేము అన్నట్లుగా రాష్ట్రంలో వైసీపీ, టిడిపిల తీరు ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ...

బాలా త్రిపుర సుందరిగా దుర్గమ్మ

దేవీ నవరాత్రుల రెండవ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో భక్తులకు ఆశీస్సులు అందించారు. 9-10-2021 తదియ శనివారం రోజున శ్రీ...

వెలిగొండ పూర్తి చేసి తీరుతాం: సిఎం జగన్

తన తండ్రి, దివంగత నేత వైఎస్ కలల ప్రాజెక్టు  వెలిగొండను పూర్తి చేసి తీరుతామని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పనులు ఇప్పటికే...

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్

దేవీ నవరాత్రుల ప్రారంభం రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దర్శించుకున్నారు. నేడు తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి...

లఖింపుర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

లఖింపుర్‌ ఖేరి ఘటనపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు. రైతుల మృతి ఘటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు లేఖ రాసిన న్యాయవాదులు శివ కుమార్ త్రిపాఠి,...

Most Read