హెటిరో సంస్థల్లో 4 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న ఆదాయపన్ను శాఖ. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెన్డ్రైవ్లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్స్ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని...
రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితిని కోలుకోలేని దెబ్బతీసిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు విద్యుత్ రంగాన్ని కూడా సంక్షోభంలోకి నెడుతోందని తెలుగుదేశం ఎమ్మెల్యే, పిఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిగులు విద్యుత్...
దేవీ నవరాత్రులలో భాగంగా నేడు అక్టోబర్ 9న శనివారం మూడోరోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా.. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన...
లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర ఈ రోజు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరయ్యాడు. కట్టు దిట్టమైన భద్రత మధ్య...
తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ఫ్రెంచ్ సంస్థలకు పెద్దపీట వేస్తామని.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలకు సమానంగా లేదా వాటికి మించి భారీగా ప్రోత్సాహకాలు అందిస్తామని, పూర్తిగా సహకరిస్తామని రాష్ట్ర పరిశ్రమలు,...
రైతు భరోసా కేంద్రాలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్, ఫీడ్, ఎరువులు రైతులకు అందుబాటులోకి...
విద్యుత్ చార్జీల విషయంలో వినియోగదారులకు జగన్ ప్రభుత్వం ఊరట కలిగించింది. ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించిన ఆదేశాలు రద్దు చేసింది. గతంలో వీటి వసూలుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఏపీఈఆర్సీ వెనక్కి...
2021 ఏడాదికి నోబెల్ శాంతి బహుమతి ఇద్దరు జర్నలిస్టులను వరించింది. ఫిలిప్పీన్స్ కు చెందిన మరియా రెస్సా, రష్యా కు చెందిన దిమిత్రి మురతోవ్ కు దక్కింది. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్...
కేంద్రం నిధుల పై ఇటీవలి కాలంలో కొందరు నేతలు పదేపదే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు ఇచ్చే నిధులు తప్పితే ప్రత్యేకంగా...
ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది సిఎం జగన్ ఆలోచన అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులపై గత ప్రభుత్వం అప్పుల...