Tuesday, March 4, 2025
HomeTrending News

సామాజిక న్యాయ భావన అర్ధం చేసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ బదిలీపై ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా వెళుతున్నజస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి పుల్ కోర్టు ఆధ్వర్యంలో నేడు  ఘనంగా వీడ్కోలు పలికారు.  ఈ సందర్భంగా జస్టిస్...

మహిళలకు అలంబనగా జగన్: ధర్మాన

ఎక్కడ మహిళలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువుంటారన్న సత్యాన్ని నమ్మిన నాయకునిగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మహిళా ప్రగతికి ఆలంబనగా నిలుస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం సారవకోట...

ఆర్మీలో తెలంగాణ రెజిమెంట్ కు డిమాండ్

తెలంగాణ పేరిట ఆర్మీ రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర రక్షణ శాఖ...

పేషంట్ల అటెండెంట్లకు వసతి సౌకర్యం

హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆసుపత్రులకు పేషంట్లతోపాటు వచ్చే అటెండెంట్ల సౌకర్యార్థం వసతి కల్పించేందుకై వెంటనే తగు ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటీవల ముగిసిన...

తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది

పోరాటం చేస్తేనే అడుగు ముందుకు వేయగలమని తెలుసు... భయపెట్టిన కొద్దీ బలపడతాం తప్ప భయపడే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని అజీజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల...

వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

అసాధారణ స్థాయిలో కుండపోతగా కురిసిన భారీ వర్షానికి ముంపుకు గురి అయిన ప్రాంతాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. గంట వ్యవధిలోనే శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షం...

టిడిపి కోవర్టుల వల్లే: పెద్దిరెడ్డి

టిడిపి ఎంపీలు కోవర్టులుగా మారి బిజెపిలో చేరారని, వారి ఆధ్వర్యంలోనే బద్వేల్ ఉపఎన్నికలో బిజెపి పోటీ చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు.  బద్వేలు మున్సిపాలిటీ...

పెట్రో మంటలు

దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. ఆకాశాన్ని అంటుతున్న పెట్రో ధరలతో సామాన్యులు బెంబెలెత్తుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల మోత తగ్గిస్తే కాని చమురు ధరల మంటలు...

జీవితానికి తొలిమెట్టు క్రీడలు

గ్రామీణ క్రీడలను ప్రోత్సాహించడంలో  తెలంగాణ ప్రభుత్వం అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలతో మానసిక రుగ్మతలను తొలగించుకోవడం, శారీరకంగా ఉల్లాసంగా గడపొచ్చని ఆయన చెప్పారు....

అప్పీల్ కు వెళతాం: బొత్స

ఇళ్ల స్థ‌లాల పంపిణీపై రాష్ట్ర హైకోర్టు తీర్పు దురదృష్టకరమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్ర‌భుత్వం సూచించిన మేర‌కే నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నామని తెలిపారు.  విజయనగరంలో అయన...

Most Read