ఇండోనేషియా రాజధానిని జకర్తా నుంచి తరలించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. జకర్తా నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ఐల్యాండ్లోని నుసంతరకు రాజధానిని మార్చే పనిని వచ్చే ఏడాది నుంచే...
జీవో నంబర్ వన్ లో అసలు ఏమి ఉందో తెలుసుకోవాలని... రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్లు ఎక్కడా లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ స్పష్టం చేశారు....
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలో ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ స్పష్టం చేశారు. రైతులు అనవసర అపోహలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు...
మత్తు మందు సరఫరా చేస్తున్న ముఠాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ సరఫరాపై రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ఠ నిఘా ఉంచారు. డ్రగ్స్ స్మగ్లర్స్, వినియోగదారుల నెట్వర్క్పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తెలుగుదేశం పార్టీకి తన వంతు సేవలు అందించానున్నాడా, వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు తయారవుతున్నాడా? ఈసారి ఎన్నికల్లో విజయం కోసం అవకాశం ఉన్న అన్ని...
గిరిజనులు, కూలీలకు ఉపాధి కల్పించే తునికాకు (బీడీ ఆకు) సేకరణ బోనస్ (నెట్ రెవెన్యూ) ను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కూలీలకు...
అత్యాధునిక వసతులతో కోహెడ లో హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. బండి...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో మూడు లక్షల 68 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించామని మంత్రి కేటిఅర్ తెలిపారు. అందులో 1 లక్షా 68 వేల కోట్ల...