Saturday, September 12, 2026
HomeTrending News

వ్యవసాయానికి ప్రాధాన్యం: సిఎం జగన్

విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర జిడిపిలో వ్య్వవసాయం వాటా 35శాతం పైనే ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే...

నేతన్న సంక్షేమంలో కోత: లోకేష్

నేతన్నల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తి వేసిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. నేడు...

నీతి ఆయోగ్ సమావేశంలో జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ లో జరిగిన్ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్త్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ...

సిఎం జగన్ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సంక్షేమం కోసమే నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. “నూలుదారాలతో కళాఖండాలు సృష్టించి...

ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్.డి.ఏ అభ్యర్థి జగదీప్ ధన్కడ్ ఘన విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో జగదీప్ ధన్కడ్ విజయం సాధించారు. ఈ రోజు జరిగిన...

మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న 3 రోజుల్లో బలమైన అల్పపీడనం కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్,...

తెలంగాణలో మ‌రో 8 మెడిక‌ల్ కాలేజీలు

జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మరో 8 జిల్లాల్లో మెడికల్‌...

కెసిఆర్ ఆరోపణలు నిరాధారం – నీతి ఆయోగ్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై నీతి అయోగ్ ప్రతిస్పందించింది. సిఎం కెసిఆర్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. ఉన్నత లక్ష్యాలతో ఏర్పడిన నీతి ఆయోగ్ కార్యాచరణను వివరిస్తూ ఢిల్లీ...

నీతి ఆయోగ్ భేటీ బహిష్కరణ – కెసిఆర్

కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆదివారం జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ భేటీని బ‌హిష్కరిస్తున్న‌ట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన...

బాపట్లలో 11న జగనన్న విద్యా దీవెన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11న బాపట్ల జిల్లా లో పర్యటించనున్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  జగనన్న విద్యా దీవెన పథకం ఈ ఏడాది...

Most Read