Monday, September 7, 2026
HomeTrending News

మునుగోడుపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంత్రాంగం

మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మునుగోడును అభివృద్ధి చేయడంలో రాజగోపాల్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఆయన తన స్వార్థం కోసమే...

నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ, మునుగోడు ఎమ్మెల్యే...

విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు

ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. ప్ర‌భుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను వెంట‌నే విధుల్లోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్య‌ద‌ర్శి అన్నిజిల్లాల క‌లెక్ట‌ర్లు, డిఆర్డిఓల‌కు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇందుకు...

బిజెపి తెలంగాణ ఇంచార్జ్ గా సునీల్ బన్సాల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండటం, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుండటంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు గాను పావులు కదుపుతోంది. ఈ...

నేడు బాపట్లలో జగనన్న విద్యా దీవెన

విద్యార్ధుల ఫీజు రీఇంబర్స్ మెంట్ ను ప్రతి త్రైమాసికానికీ చెల్లిస్తూ, విద్యా సంస్థలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలో జమ చేస్తోన్న ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

సిఎం జగన్‌ రాఖీ శుభాకాంక్షలు

రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు... ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు...

గురుకులాలు,  సంక్షేమ హాస్టళ్ల సమగ్రాభివృద్ధి : సిఎం జగన్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాల్లో ఏడాదిలోగా నాడు-నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  ఏళ్ల తరబడి...

ఆ వీడియో ఒరిజినల్ కాదు: అనంతపురం ఎస్పీ

ఎంపీ గోరంట్ల మాధవ్ పై వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అనంతపురం ఎస్పీ ఫ్యకీరప్ప వెల్లడించారు.  తెలుగుదేశం పార్టీకి చెందిన i-TDPofficial  సోషియల్ మీడియా  నుండి వైరల్...

సిఎంగా 8వ దఫా నితీష్ ప్రమాణ స్వీకారం

బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు మధ్యహ్నం 2 గంటలకు 8 వ సారి ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రి...

నాగార్జున సాగర్‌కు 1.75లక్షల క్యూసెక్కుల వరద

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి ప్రస్తుతం జలాశయానికి 1,75,272లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 31,849 క్యూసెక్కుల నీటిని...

Most Read