Friday, April 25, 2025
HomeTrending News

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

అల్పపీడన ప్రభావంతో  ఈ రోజు నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గర్లో ఉన్న బలమైన అల్ప...

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలి: VHP

ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి అంతమైందని.. వైద్యులు మందులు.. ఇతర మెడిసిన్ వల్ల కరోనా పంతం కాలేదని.. కేవలం ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్...

అన్నార్థుల పాలిట అక్షయపాత్ర… అన్నపూర్ణ భోజన పథకం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న 5 రూపాయల అన్నపూర్ణ భోజన పథకం నగరంలో నిరుపేద ప్రజల ఆకలి ని తీరుస్తుంది. మార్చి 1, 2014న 8 కేంద్రాలతో ప్రారంభమైన...

క్రీస్తు బోధనలు ప్రపంచశాంతికి బాటలు – సీఎం కేసీఆర్

శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రగతి పథాన సాగుతున్నాం. అదే స్ఫూర్తితో భారత దేశ ప్రగతిని సాధిద్దాం.ఈ దశలో శాంతి, ప్రగతికాముకులైన ప్రతి ఒక్కరి సహకారం అవసరం" అని ముఖ్యమంత్రి కె....

బిజెపి దళిత నేతలను అవమానపరుస్తోంది – మల్లు రవి

ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ లేదనే పచ్చి నిజం చెబుతే బీజేపీ వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారని TPCC సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. ఎందుకు క్షమాపణ చెప్పాలి అనేది...

త్వరలో మరికొన్నిచోట్ల నీరా కేంద్రాలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

గీత కార్మికులను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో నీరా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖల...

తవాంగ్ వ్యవహారంలో కేంద్రం తీరు ఆక్షేపనీయం – కాంగ్రెస్

దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతోందో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని...దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టె విధంగా...

మహిళలకు యూనివర్సిటీ విద్యపై తాలిబాన్ల ఆంక్షలు

ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినా తాలిబాన్ల వైఖరిలో మార్పు రావటం లేదు. అఫ్ఘానిస్థాన్‌లో శాంతి నెలకొంటోంది అనే సమయంలో తాలిబన్లు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై...

రాష్ట్రపతి భద్రాచలం పర్యటనపై మంత్రి పువ్వాడ సమీక్ష

భద్రాచలం శ్రిరామచంద్రుడి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా, పరమానందభరితంగా నిర్వహించాలని అందుకు తగ్గ ఎర్పాట్లు చేయలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు సూచించారు. ముక్కోటి ఏర్పాట్లు,...

రేపటి పౌరుల నేటి అవసరం ఈ ట్యాబులు: సిఎం జగన్

Tabs- Digital Education: ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయాల విషయంలో దేశాల మధ్య ఉన్నట్టే, రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎన్నో అంతరాలు ఉన్నాయని.... మన రాష్ట్రంలో కూడా వివిధ...

Most Read