అల్పపీడన ప్రభావంతో ఈ రోజు నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గర్లో ఉన్న బలమైన అల్ప...
ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి అంతమైందని.. వైద్యులు మందులు.. ఇతర మెడిసిన్ వల్ల కరోనా పంతం కాలేదని.. కేవలం ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న 5 రూపాయల అన్నపూర్ణ భోజన పథకం నగరంలో నిరుపేద ప్రజల ఆకలి ని తీరుస్తుంది. మార్చి 1, 2014న 8 కేంద్రాలతో ప్రారంభమైన...
శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రగతి పథాన సాగుతున్నాం. అదే స్ఫూర్తితో భారత దేశ ప్రగతిని సాధిద్దాం.ఈ దశలో శాంతి, ప్రగతికాముకులైన ప్రతి ఒక్కరి సహకారం అవసరం" అని ముఖ్యమంత్రి కె....
గీత కార్మికులను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో నీరా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖల...
దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతోందో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని...దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టె విధంగా...
ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినా తాలిబాన్ల వైఖరిలో మార్పు రావటం లేదు. అఫ్ఘానిస్థాన్లో శాంతి నెలకొంటోంది అనే సమయంలో తాలిబన్లు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై...
భద్రాచలం శ్రిరామచంద్రుడి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా, పరమానందభరితంగా నిర్వహించాలని అందుకు తగ్గ ఎర్పాట్లు చేయలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు సూచించారు. ముక్కోటి ఏర్పాట్లు,...
Tabs- Digital Education: ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయాల విషయంలో దేశాల మధ్య ఉన్నట్టే, రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎన్నో అంతరాలు ఉన్నాయని.... మన రాష్ట్రంలో కూడా వివిధ...