Friday, September 11, 2026
HomeTrending News

దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు

తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట.. అక్షర సత్యమని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని సీఎం పలుమార్లు చెప్పారు. దానికనుగుణంగానే ఈ...

కెసిఆర్ పేదల పక్షం – మోడీ పెద్దల పక్షం

Tngo Meeting  : ప్రభుత్వ ఉద్యోగస్తుల జేబులను ముఖ్యమంత్రి కేసీఆర్ నింపుతుంటే ప్రధాని మోడీ ఆ జేబులకు చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి...

గవర్నర్ తో సిఎం జగన్ భేటీ

Address the Assembly: రాష్ట్ర గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలుసుకున్నారు. నేటి సాయంత్రం సతీమణి వైఎస్ భారతి తో కలిసి రాజ్ భవన్ కు...

టెక్స్‌టైల్‌ రంగ అభివృద్దికి రోడ్ మ్యాప్

తెలంగాణ రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకు రానున్న భవిష్యత్తుకు దానికి అవసరమైన రోడ్డు మ్యాప్ నివేదికను తయారు చేయాలని టెక్స్టైల్ శాఖ అధికారులకు మంత్రి కే. తారకరామారావు ఆదేశించారు. ఇప్పటికే...

మార్చి 8న మన ఊరు – మన బడి

ముఖ్యమంత్రి కెసీఆర్ మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఈ నెలలో శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా.. వనపర్తి జిల్లా కేంద్రం...

మణిపూర్ లో జోరుగా పోలింగ్

ఈశాన్య రాష్ట్రం.. మణిపుర్​లో ఈ రోజు జరిగిన తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం మూడు గంటల వరకు 67 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల...

రష్యా – ఉక్రెయిన్ శాంతి చర్చలు

Russia Ukraine Peace : రష్యా – ఉక్రెయిన్ మధ్య కొద్దిసేపటి క్రితం చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్ లోజి గోమెల్ ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయిలో సమావేశం ప్రారంభం అయింది. ప్రిప్యాత్ నది...

మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు

Telangana Budget Session : మార్చి 7 తేదీ (సోమవారం) నుంచి రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. కాగా., రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెల్పేందుకు మార్చి...

అవినీతి మంత్రులకు కెసిఆర్ వత్తాసు – బిజెపి

Bjp Zonal Meeting : అంబేద్కర్ జయంతి పురస్కరించకుని ఏప్రిల్ 14 నుండి రెండో దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు....

ఇస్కాన్, గురుద్వారాల దాతృత్వం

ఉక్రెయిన్ లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఇస్కాన్ సంస్థ అధ్వర్యంలో భోజనం వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉక్రెయిన్ లోని 54 ఇస్కాన్ టెంపుల్స్ లో భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజలు...

Most Read