Wednesday, March 5, 2025
HomeTrending News

No Confidence: ‘అవిశ్వాసం’ తేదీలు ఖరారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలిపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారు చేశారు. ఆగస్ట్ 8, 9, 10 తేదీల్లో మూడు రోజులపాటు చర్చకు కేటాయించారు.  మణిపూర్ ఓ...

Peddireddy: యాత్ర చేసే హక్కు బాబుకు లేదు: పెద్దిరెడ్డి

చంద్రబాబుకు కొత్తగా రాయలసీమపై ప్రేమ పుట్టుకు వచ్చిందని రాష్ట్ర విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు....

Babu: ప్రాజెక్టుల పరిశీలనకు బాబు, కర్నూలులో ఘన స్వాగతం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 'పెన్నా టు వంశధార' పేరుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు బయల్దేరారు. నేటి నుంచి 10వ తేదీ వరకూ పదిరోజులపాటు ఆయన ప్రాజెక్టులను సందర్శించి వాటి నిర్మాణ...

ED Raids: రాయపాటి ఇంటిపై ఈడీ దాడులు

టిడిపి నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై  ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ తో పాటు గుంటూరులోని నివాసంతో పాటు ఆయన బందువుల ఇళ్ళలో  మొత్తం 15...

BRS Maharastra: దళిత కవి జయంతి వేడుకలకు కెసిఆర్

బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరఠ్వాడకు బయలుదేరుతారు. 11.15 గంటలకు కొల్హాపూర్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం కొల్హాపూర్‌లోని...

Maharastra: సమృద్ధి మహామార్గ్‌ లో ఘోర ప్రమాదం

మహారాష్ట్రలోని థానే సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున థానే జిల్లాలోని సర్లంబే  వద్ద సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవే ఫేజ్‌-3 నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్‌పై గిర్డర్‌ యంత్రం అమరుస్తుండగా ఒక్కసారిగా...

Pakistan: పాకిస్థాన్‌లో బలపడుతున్న ఐసిస్‌

పాకిస్థాన్‌లో ఐసిస్‌ మరింత బలపడుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో మతోన్మాదులను చెరదీస్తూ...ప్రజలను దారిలోకి తెచ్చే ప్రణాలికలు రచిస్తోంది. పాక్ సమాజంలో అలజడి సృష్టిస్తోంది. ఈ కోవలో ఖైబర్‌ ఫఖ్తున్‌క్వా ప్రావిన్స్‌లో ఓ పార్టీ బహిరంగ...

RTC Merger: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం: కేబినెట్ నిర్ణయం

ఎన్నికల ముంగిట ప్రభుత్వం మరో కీలక తాయిలం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న విలీన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచింది. ఆరీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది....

Professional Farmers: మీరే తెలంగాణ భవిష్యత్: యువ రైతులకు మంత్రి కితాబు

ఎంటెక్ చేసి బొప్పాయి సాగు, లండన్ ఉద్యోగం వదిలి అవకాడో పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల యువ రైతులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...

Etela: కెసిఆర్ నీరో చక్రవర్తి : ఈటెల విమర్శ

ఉత్తర తెలంగాణాకు ప్రాణ ప్రదాయిని అయిన గోదావరి సీఎం కెసిఆర్ నిర్లక్షం వల్ల దుఃఖదాయినిగా మిగిలిందని బిజెపి నేత  ఈటెల రాజేందర్ విమర్శించారు.  కెసిఆర్ ఫాంహౌజ్ లో కూర్చుని నీరోచక్రవర్తిలాగా వ్యవహరించవద్దని,  సమీక్ష...

Most Read