వచ్చే ఏడాది జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో ఇండియన్ అమెరికన్ బరిలో నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు భారత సంతతికి చెందిన సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ, పారిశ్రామిక వేత్త...
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం హైదరాబాద్ (ములుగు) ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితులు, పర్యావరణ రక్షణకు ముప్పుగా...
పోలవరం ప్రాజెక్టును ఏటిఎంగా వాడుకోవడం కోసమే కేంద్రం కట్టాల్సిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. పోలవరంపై తాను అడిగిన మూడు ప్రశ్నలకు టిడిపి...
రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యక్రమాల పైన పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా...
వ్యవసాయ, సాగునీటి రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయం బాగుండాలంటే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుందని, కానీ...
మహారాష్ట్రలోని బుల్దానాలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 21 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారు జామున 3.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మల్కాపూర్ ఏరియాలోని...
కెనడా ఇటీవల చేసిన ప్రకటనతో అమెరికా అప్రమత్తం అయింది. హెచ్-1బీ వీసాదారులు కెనడాలో ఉద్యోగాలు చేసుకోవచ్చని ప్రకటించింది. ప్రకటన వచ్చిన కొద్ది సమయంలోనే మంచి స్పందన వచ్చింది. దీంతో కెనడా తన ప్రకటన...
దళితుల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రశంసించారు. ఎస్సీ కులాలను సామాజిక, ఆర్థిక వివక్ష...
రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని, దీని దృష్ట్యా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర...
ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజుల పాటు జరిగేది బీఏసి సమావేశంలో...