Saturday, March 15, 2025
HomeTrending News

Yuva Galam: నేతన్నలకు న్యాయం చేస్తాం: లోకేష్ భరోసా

అధికారంలోకి రాగానే చేనేతను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలున్న వారికి 500...

Secretariat: సచివాలయానికి ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డ్

డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డ్ దక్కింది. భారత దేశంలోనే మొట్ట మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా రికార్డుల్లోకెక్కింది. సోమవారం నాడు...

May Day: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

కార్మిక దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ప్ర‌క‌టించారు. ఎంపిక చేసిన ఫ్యాక్ట‌రీల‌ల్లో ప‌నివేళ‌ల‌ను...

Kharif: నానో ఎరువులను ప్రోత్సహించాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

పత్తి, కంది సాగును మరింత ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు. వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలలో సాగు అంచనా ఉందని, మరో 14 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు...

Dadishetti Raja: బాబు, రజని క్షమాపణ చెప్పాలి: రాజా డిమాండ్

మొన్న విజయవాడలో జరిగింది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సభ కాదని, చంద్రబాబుకు భజన  కోసం పెట్టిన సభ అని  రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. ఆ...

May Day: శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లు – సిఎం కేసీఆర్

కార్మికుల దినోత్సవం.. మే’ డే సందర్భంగా కార్మిక, కర్షక, కూలీలు, వృత్తి పనిచేసేవారు, మొత్తంగా తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములౌతున్న ప్రతి వొక కష్టజీవికి ముఖ్యమంత్రి...

Rajinikanth: జగన్ అదుపులో ఉంచుకోవాలి: బాబు

తమిళ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.  వారి నీచమైన వ్యాఖ్యలు సమాజంలో అందరినీ  బాధిస్తున్నాయని వ్యాఖ్యానించారు....

Texas: కాల్పులు ఆపమన్నందుకు ఐదుగురి బలి

అమెరికాలో తుపాకి సంస్కృతి రోజు రోజు పెచ్చు మీరుతోంది. ఆయుధాలు ధరించి కనిపించిన వారిని కాల్చి వేయటం సాధారనంగా మారింది. వారంలో ఒక రోజు ఖచ్చితంగా అమెరికాలోని ఏదో ఒక ప్రాంతంలో ఉన్మాదుల...

Amarnath Yatra: అమరనాథ్ యాత్రకు ఉగ్రదాడి ముప్పు

కరోనా తర్వాత అమర్నాథ్ యాత్ర ఇప్పుడు ఇప్పుడే భక్తుల కోలాహలంతో సందడిగా మారుతోంది. ఈ తరుణంలో నిఘా వర్గాలకు కీలక సమాచారం అందింది. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రదాడుల ప్రమాదం పొంచి ఉన్నది....

Nirudyoga Nirasana: ప్రోటోకాల్ పాటించలేదు : రేవంత్

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం భూములు, కాంట్రాక్టర్ల పేరిట కోట్లాది రూపాయాలను కొల్లగొట్టారు. ఇప్పుడు ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను వందలాది కోట్లకు అమ్ముకుంటున్నారు. కేసీఆర్ దేశానికి చూపించాలనుకుంటున్న తెలంగాణ మోడల్...

Most Read