డిసెంబర్ నాటికి లక్షా పదివేల మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 40,576 ఇళ్లు అందజేశామని అధికారులు వెల్లడించారు. డిసెంబర్ లో 1,10,672 ఇళ్లతో పాటు...
అధికారకాంక్షతో కులాల పేరిట, మతాల పేరిట జాతిని విచ్ఛిన్నం చేస్తున్న మతతత్వ శక్తులను అడ్డుకుని, భారత జాతిని ఐక్యం చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత,...
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు పార్టీ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ సెంట్రల్...
తెలంగాణ ఉద్యమానికి ఎవరు దిక్కులేని నాడు ఆదుకున్న ముద్దుబిడ్డ రాజగోపాల్ రెడ్డి అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 2006 ఎన్నికల్లో ఎవరు దిక్కు లేకపోతే.. ఆనాడు ఇప్పుడు నీ పక్కకు...
వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో తలపెట్టిన గర్జన విజయ వంతం కావడంతో రాయల సీమ ప్రాంతంలోనూ ఈ అంశానికి మద్దతు ఉందన్న విషయాన్ని రుజువు చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఈ మేరకు...
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధించడానికే సిఐడి విభాగం పరిమితమైందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. తాము సాక్ష్యాధారాలతో 300కు పైగా ఫిర్యాదులు చేసినా ఫలితంలేదని, ఇంతవరకూ ఒక్క కేసుకు దిక్కూ దివాణంలేదని...
మామిడి విస్తీర్ణంలో 3.21 లక్షల ఎకరాలతో 8వ స్థానం .. ఉత్పత్తిలో దేశంలో నాలుగవ స్థానంలో తెలంగాణ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మామిడి ఉత్పాదకతలో జాతీయ సగటు...
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలాగం సమీపంలో 40కి పైగా కోతులు మృతి చెందాయి. వీటిని జగనన్న కాలనీ రహదారి పక్కన కుప్పగా పడేశారు. పక్కనే ఉన్న తోటలో మరికొన్ని కోతులు అపస్మారక...
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలలో మంత్రి గంగుల కమలాకర్ విరివిగా ప్రచారం నిర్వహిస్తున్నారు, నేటి ఉదయం నుండి సంస్థాన్ నారాయణపురంలో కాలినడకన ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ అభ్యర్థి కూచికుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా...
సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్లి టికోనా దీవి వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సిత్రాంగ్ ...