రాష్ట్ర ప్రభుత్వ వికేంద్రీకరణ నిర్ణయాన్ని సమర్ధిస్తూ విశాఖపట్నంలో ఈనెల 15న నాన్ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర గర్జన నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ గర్జనను ప్రతిష్టాత్మకంగా...
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. అయన వయసు 82 సంవత్సరాలు. అనారోగ్యంతో కొద్ది రోజులుగా గుర్ గావ్ వేదాంత ఆస్పత్రిలో చికిత్స...
సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కథకులు జి.వల్లీశ్వర్ రచించిన '99 సెకన్ల కథలు' పుస్తకాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. శ్రీకాకుళంలోని నాగావళి హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ...
కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా మారబోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన పార్టీ నేతలు గగ్గోలు పెట్టారని, ఇపుడేమో... నైజీరియా, జింబాబ్వే అంటూ నానా యాగీ చేస్తున్నారని రాష్ట్ర...
నేటి నుంచి మూడు రోజుల పాటు విజయనగర ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉదయం ర్యాలీతో ఉత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర...
బీజేపీ,టీఆరెస్ ఇద్దరి మధ్య వైరుధ్యం ఉన్నట్లు ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి ఊచలు లెక్కబెట్టిస్తామని బీజేపీ చెబుతోందని, ప్రజలు కూడా వారి మాటలను నమ్మే...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాంత్రికుడి సలహా మేరకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్...
రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్ మరోసారి కుండబద్దలు కొట్టింది. దేశ పౌరులకు తక్కువ ధరకు ఇంధనం సరఫరా చేయటం ప్రభుత్వ నైతిక బాధ్యత అని.. అది ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తామని...
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక గురించి బీజేపీ ఏం మాట్లాడుతుంది అనేది అసంబద్దమని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. బిజెపిలో అద్వానీ ఎన్నిక ఎలా జరిగింది ..?, గడ్కరీ ఎన్నిక...
మునుగోడు ఉపఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చిన ఎన్నిక కాదని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నిక ఒక వ్యక్తి స్వార్థం కోసం, ఒక పార్టీ కుట్రలో భాగంగా వచ్చిందన్నారు. మంత్రి...