Thursday, March 20, 2025
HomeTrending News

ఇదో గొప్ప ముందడుగు: సిఎం జగన్

Good Initiative: దేశంలో ఆరు లక్షల కోట్ల రూపాయల  పెట్టుబడులతో, లక్షా నలభై వేలమంది ఉపాధి కల్పిస్తున్న ఆదిత్య బిర్లా కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి వైఎస్...

భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా బోరిస్ జాన్సన్‌కు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, అధికారులు సాదర...

జహంగీర్ పురి కేసు రెండు వారాలు వాయిదా

Jahangirpuri Demolitions : జహంగీర్ పురి కూల్చివేత వ్యవహారంలో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు . తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్టేటస్ కో అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. కేసులోని...

అధికారుల కండకావరం: ఒంగోలు ఘటనపై బాబు

condemnable: ఒంగోలులో ఆర్టీయే అధికారుల తీరుపై ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారులు కండకావరంతో వ్యవహరిస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

గౌతమ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తా

Investments: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామికలకు, పెట్టుబడులకి అనుకూలమని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  900 కి.మీలకు పైన తీరప్రాంతం, జాతీయ రహదారులు, నాలుగు పోర్టులు...

జంట జలాశయాలకు ఉరి..?

111 canceled with 69 : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట‌ నిలబెట్టుకున్నారు. ఇటీవ‌ల రాష్ట్ర కేబినెట్ స‌మావేశంలో జీవో నెంబ‌ర్ 111 ను ర‌ద్దు చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌కట‌న చేసిన విషయం...

ఆదిత్య గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ నేడే ప్రారంభం

Caustic Soda Unit: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.  బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ ను ముఖ్యమంత్రి...

డ్రగ్స్ పై ఉక్కుపాదం: సిఎం ఆదేశం

Be alert: డ్రగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటులేదని, ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తే వెంటనే దాని మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్ళతో పెకలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎట్టికైనా, మ‌ట్టికైనా మ‌నోడే ఉండాలి : మంత్రి కేటీఆర్

 Modern Library : తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌పై రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆ రెండు పార్టీల నాయ‌కులు ప‌చ్చి...

జహంగీర్ పురి కూల్చివేతలపై సుప్రీం జోక్యం

Jahangirpuri Demolitions: జహంగీర్ పురి కూల్చివేతలపై తాము జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కూల్చివేతలపై దాఖలైన వివిధ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం తోసిపుచ్చింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం...

Most Read