Monday, September 14, 2026
HomeTrending News

Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు మృతి

కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం క్వారింగ పంచాయతీ పరిధిలోని సుబ్బరాయుని దిమ్మె కూడలిలో ప్రైవేటు బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే...

Health Camp: జర్నలిస్టు ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది: చెల్లుబోయిన

సమాజ హితం కోసం అహర్నిశలు శ్రమించే జర్నలిస్టుల ఆరోగ్యం బాగుండాలన్న దృక్పథంతో 2 రోజుల పాటు ఉచిత జర్నలిస్టుల హెల్త్ క్యాంపు నిర్వహించామని సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి...

Karnataka: రేపు కర్ణాటక సిఎల్ పి సమావేశం

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం ఖరారు అయ్యింది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ యత్నాలు చేసుకుంటోంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించటం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీ,...

TS-bPass: మరింత పారదర్శకంగా టీఎస్‌ బీపాస్‌

టీఎస్‌బీపాస్‌ దరఖాస్తుదారులు, ఇండ్లు నిర్మించుకొనే వారికి ఎలాంటి సమస్యలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం మున్సిపల్‌ శాఖ సామాజిక మాధ్యమాల్లో, ఫోన్‌ నంబర్‌, టోల్‌ ఫ్రీ నంబర్‌, ఈమెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ పనిదినాల్లో...

USA : అమెరికాకు ఆర్థిక ముప్పు

ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికా ఖజానా ఖాళీ అవుతుందా? అగ్ర రాజ్యం ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున కొట్టుమిట్టాడుతోందా? అంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అమెరికా ముందు పొంచివున్న ఈ ఆర్థిక...

Karnataka: పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ – రాహుల్‌గాంధీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపట్ల ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి అపూర్వ విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు.. జాతీయ,...

Bypoll: జలంధర్‌ లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం

కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటను ఆమ్‌ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది. పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ భారీ విజయం సాధించింది. సుమారు 24 ఏళ్ల...

Karnataka: కర్ణాటకలో బిజెపికి ఎదురు గాలి

కర్ణాటకలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది. తాజా స‌మాచారం మేర‌కు కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొన‌సాగుతోంది. అధికార బీజేపీకి ఓటర్లు షాకిచ్చారు. తొలిరౌండ్‌ ముగిసే సరికి కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో...

Sorghum: జొన్న పంటకు మద్దతు ధర

రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర...

Stock Exchange: హైదరాబాద్ లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్..సెంటర్

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేసేందుకు...

Most Read