తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద మెట్ల మార్గం పైకప్పు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గో మందిరాన్ని కూడా సిఎం ప్రారంభించి గో మాతకు ఆహారం...
చంద్రబాబు కుట్రల వల్లే పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నిలిచిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ఇళ్ళ నిర్మాణం పూర్తయితే వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే దుగ్ధతోనే...
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్నటి ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన అయన పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ప్రకాష్...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుమలకు రానున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఐదవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మధ్యాహ్నం...
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీనిపై వ్యాపారులు కోర్టును ఆశ్రయించటంతో వివాదం కొనసాగుతోంది.తాత్కాలికంగా బాటసింగారం కు మార్కెట్ తరలింపు విషయంలో పునరాలోచన చేయాలని శాసనసభలో ప్రభుత్వానికి...
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లిలో గోడ కూలిన ఘటనపై మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి దుర్ఘటనపై ఆరాతీసిన ముఖ్యమంత్రి కేసీఆర్. మృతులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్...
పాకిస్తాన్ సాదికాబాద్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోయారు. దోపిడీ, దొంగతనాలకు వచ్చిన దుండగులు ఆదివారం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమా టీవీ పేర్కొంది. దోపిడీ దొంగలను...
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లు అధికారం చేపట్టాక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగాయని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జైష్ ఎ మహమ్మద్ , లష్కర్ ఎ తోయిబా గ్రూపులు కశ్మీర్ లోయలో...
అత్యంత ఉత్కంఠగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్టు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్ పై దాదాపు 400 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఆఫీసు బేరర్లలో ప్రధాన...