డిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ నిర్మాణ కోసం శంఖుస్తాపన చేసేందుకు హైదరాబాద్ నుంచి సతీ సమేతంగా బయలుదేరిన సిఎం కేసిఆర్ ..ప్రత్యేక విమానంలో సాయంత్రానికి డిల్లీకి చేరుకున్నారు. వీరి వెంట ప్రణాళిక...
‘‘ఏ ఊరు వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి... ఎవరిని కదిలించినా కష్టాలు మొరపెట్టుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేదని రైతుల వెతలు ఒకవైపు, వయసు దాటిపోతున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగుల...
హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. అసలు ఇక్కడ కాంగ్రెస్ ఉందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఇక్కడ రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ అన్నారు. కార్మిక బంధువులు...
రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బోర్లకింద, వర్షాధార భూముల్లో చిరుధాన్యాలు సాగుచేసేలా రైతుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. వరికి బదులు...
కరోనా నేపథ్యంలో మరి కొన్ని రోజులపాటు ఆన్ లైన్ లోనే ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి వెల్లడించారు. బాధితులను స్వయంగా కలుసుకునేందుకు...
రాష్ట్రంలో మొదటి నుంచి చాలా శాస్త్రీయ పద్దతిలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పిల్లల ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యతని, మళ్ళీ కొత్త రకం స్ట్రైన్,...
పోలవరం నిర్వాసితులను, వారి సమస్యలను జగన్ ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో లోకేష్ పర్యటన నేడు రెండో రోజు...
దళితబంధు పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.
ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ...
దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు. ఎల్పిజి సిలిండర్ల ధరను రూ. 25 పెంచిన పెట్రోలియం కంపెనీలు. పెరిగిన ధరతో కలిపి ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ....
నూతనంగా నియమితులైన బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కిషోర్ గౌడ్, సంపత్, శుభప్రదపటేల్ ఈరోజు బుదవారం ఖైరతాబాద్లోని బిసి కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ...