Monday, February 24, 2025
HomeTrending News

ఏసీబీ వలలో జగిత్యాల ఎస్.ఐ

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారుల దాడి   30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ. ముగించిన కేసుకు సంభందించి మళ్లీ బాధితులను పిలిచి 50 వేలు...

కాంట్రాక్ట్ లెక్చరర్లకు  బేసిక్ పే అమలు‌

అన్ని వర్గాల ప్రజల‌ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ దిశగా‌ సీఎం కేసీఆర్  చర్యలు తీసుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఇవాళ బీఆర్కే భవన్...

నాలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 18 ఇప్పటికే పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరో 6 రాష్ట్రాలు పరీక్షలు...

నిర్ణయం తీసుకోలేదు : ఆదిమూలపు

పరీక్షల తేదీలపై ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షలపై సరైన  సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. పరీక్షలపై సుప్రీం...

మైక్రో సాఫ్ట్ కొత్త చైర్మన్ గా సత్య నాదెళ్ళ

సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ కంపెనీ కొత్త ఛైర్మన్ గా సత్య నాదెళ్ళ నియమితులయ్యారు. ప్రస్తుతం అయన అదే కంపెనీ సి ఈ ఓ గా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్...

కేసీయార్ ను తిడితే లీడర్లు కాలేరు: కేటిఆర్

కేసీయార్ ను తిడితే పెద్ద లీడర్లు కాలేరని, ఆయన్ను ఎంత తిట్టినా మాకు పోయేది ఏమీ లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి...

మూడో దశపై అప్రమత్తం : సిఎం సూచన

CM Jagan conducted review on Covid during Spandana with District Collectors : కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వస్తుందో, రాదో కచ్చితంగా చెప్పలేమని, సన్నద్ధంగా ఉండడం అన్నది మాత్రమే మన చేతుల్లోని...

జస్టిస్ రమణతో తెలుగు కవులు, రచయితల భేటి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకట రమణను తెలుగు కవులు, రచయితలు తెలంగాణ రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, శాసన సభ...

జూలై 26 నుంచి ‘పది’ పరీక్షలు

కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతుండడంతో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జులై 26నుంచి ఆగస్టు 2వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యా...

ఆస్తి పన్నుపై అపోహలు వద్దు : బొత్స

ఆస్తి పన్నుపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆస్తి పన్నుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు మూడు కమిటీలు నియమించామని, ఈ కమిటీలు...

Most Read