అమెరికాలో ఉన్నత విద్య కోసం వెల్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త. భారతీయ విద్యార్థులకు వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ మరిన్ని పెంచుతామని ఢిల్లీ లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న స్లాట్స్ పెంచుతామని...
తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. శాంతి, సుస్థిరతలకు విఘాతం వాటిల్లితే పరిణామాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని పరోక్షంగా చైనాను హెచ్చరించింది....
ఒకప్పుడు దుర్భిక్షంగా ఉన్న సిరిసిల్ల ప్రాంతం ఇప్పుడు మరో కోనసీమలాగా మారుతోందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కేటియార్ వ్యాఖ్యానించారు. కేసిఆర్ ది పేదల ప్రభుత్వమని, పేదవారి కళ్ళలో సంతోషం...
25 వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా సమగ్ర ఇంటిగ్రేటెడ్...
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసియార్ అవలంబిస్తున్న ఫ్యూడల్, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నఈటెల రాజేందర్ బిజెపిలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ...
బహుళ ప్రజారరణ పొందిన సామాజిక మాధ్యమం ట్విట్టర్ పై చర్యలకు కేంద్రం సమాయాత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త ఐటి నిబంధనలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు కేంద్రం కన్నెర్ర...
రానున్న రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. రాజకీయంగా మార్పులు జరుగుతాయని....అయితే ఎలాంటి మార్పులు జరిగినా అవి టిఆర్ఎస్ కు అనుకూలంగానే ఉంటాయని...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎడురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటిసి) ఫైనల్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇండియా- న్యూజిలాండ్ జట్ల మధ్య ఇంగ్లాండ్...
జూలై నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామని రాష్ర్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ విషయమై గురువారం ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో తుది...