Monday, March 10, 2025
HomeTrending News

Civil Servants: సిఎంను కలిసిన సివిల్స్ విజేతలు

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని, మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా పాలనలో తనదైన ముద్ర వేయాలని సివిల్స్ ర్యాంకర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  ఆంధ్ర ప్రదేశ్...

YS Jagan: జల్లెడ పట్టి అర్హుల గుర్తింపు: సిఎం

ప్రభుత్వ పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకు వెళ్లేందుకే 'జగనన్న సురక్ష' కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. "నోరు తెరిచి అడగలేని, పొరపాటున...

KTR Delhi: కేంద్ర మంత్రులతో కేటీఆర్ కీలక చర్చలు

ఉప్పు, నిప్పులా ఉండే బీజేపీ, బీఆర్‌ఎస్‌లోని ఇద్దరు కీలక నేతల మధ్య ఢిల్లీలో సమావేశం జరగనుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌...

TTD Chairman: శ్రీవాణి విరాళాలపై శ్వేతపత్రం విడుదల

శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు నుంచి మే 31, 2023 వరకూ 861కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవాణి విరాళాల్లో అవినీతి జరుగుతోందని, రసీదులు ఇవ్వడం లేదని...

USA-India: శాంతి, సుస్థిరతలే భారత్ లక్ష్యం – ప్రధాని మోడీ

ప్రపంచాన్ని బలోపేతం చేయడంలో భారత్-అమెరికా మధ్య స్నేహం కీలకంగా మారుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం భారత్-అమెరికాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని స్పష్టం...

PCC: అమరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతి – రేవంత్ రెడ్డి

అమర వీరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరవీరుల స్మారక నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు...

Mudragada: నేను మీ బానిసను కాదు: పవన్ కు ముద్రగడ మరో లేఖ

పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీపై నిర్ణయం తీసుకోవాలని, లేదా దమ్ముంటే పిఠాపురం లో తనమీద పోటీకి సిద్ధం కావాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. జనసేన అధినేతకు ముద్రగడ...

Manipur: మణిపూర్‌లో శాంతి కోసం అఖిలపక్ష సమావేశం

మణిపూర్‌ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో అల్లర్లను అదుపు చేసి శాంతి నెలకొల్పే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ నెల...

Telangana Martyrs: ఘనంగా అమరుల స్మారకం ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ముగింపు రోజైన జూన్ 22 (గురువారం)న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ ను ప్రారంభించారు. అమరవీరుల స్మారకం భవనంలోకి ప్రవేశించిన సీఎం కి...

Tirumala Footpath: చిన్నారిని గాయపరచిన చిరుత

తిరుమల నడకమార్గంలో చిరుత ఓ చిన్నారిని గాయపరిచింది. ఏడవ మైలు వద్ద  ఐదు సంవత్సరాల బాలుడిని  చిరుతపులి ఎత్తుకెళ్ళింది.  సమీపంలో విధులో వున్న పోలిసులు దీన్ని గమనించి  గట్టిగా  కేకలు వేయడంతో ఆ...

Most Read