రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే పటాన్ చెరువు వరకు అటు హయత్నగర్ వరకు మెట్రో విస్తరణ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి...
రాష్ట్రంలోని మూడు జిలాల్లో 1425 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు పరిశ్రమలకు శంఖుస్థాపన చేయడం ఆనందంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వీటివల్ల దాదాపుగా 2500 మందికి...
హోళీ పండుగపై పాకిస్థాన్ ఉన్నత విద్యా మండలి వెనక్కి తగ్గింది. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు రావటంతో నిర్ణయం ఉపసంహరించుకోక తప్పలేదు. ఈ మేరకు ఇస్లామాబాద్ నుంచి ఉన్నత విద్యా మండలి ఈ...
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ బోనాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పించటం ద్వారా ఉత్సవాలు మొదలు కావటం ఆనవాయితీగా వస్తోంది....
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ ఇళ్ళు’ నినాదానికి కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ స్పష్టం చేశారు. మోడీ పాలన...
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్రామంలో నిర్మించిన గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.
15,660 డబుల్...
కాకినాడలో పోటీ చేయాలని సవాల్ చేస్తే పవన్ కళ్యాణ్ తోక ముడుచుకొని పారిపోయారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ కు స్క్రిప్ట్ రాసిస్తున్నవారు జాగ్రత్తగా రాయాలని...
కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకల కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం...
చైనాలోని నింగ్క్సియా వాయవ్య ప్రాంతంలోని ఇంచువాన్లో నిన్న రాత్రి ఓ రెస్టారెంట్లో గ్యాస్ పేలుడు సంభవించింది. ఇంచువాన్ నగరంలోని బార్బెక్యూ రెస్టారెంట్లో ఎల్పీజీ గ్యాస్ లీకవడంతో భారీ పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో...
మణిపూర్ లో అల్లర్లు తగ్గు ముఖం పట్టకపోగా కుకి-మైతేయి వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు మణిపూర్ అంశంపై జూన్ 24న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం...