Tuesday, March 11, 2025
HomeTrending News

ఎస్టీపీల నిర్మాణం వేగవంతం చేయాలి

Minister Ktr Review With Water Board Officials : కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని రాష్ట్ర పురపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఇప్ప‌టికే మురుగునీటి శుద్ధిలో...

పంచాయతీల ప్రోత్సాహకాలు విడుదల

Incentives released: ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలకు రూ. 134. 95 కోట్లు ప్రోత్సాహక నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా షుమారు 12,900 గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరి...

120 గంటల సోదాలు.. 257 కోట్ల స్వాధీనం

Money Laundering Case : ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపిన కాన్పుర్‌ సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్‌ జైన్‌ ఇంట్లో జీఎస్‌టీ, ఐటీ అధికారుల సోదాలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 120 గంటల...

53,54 జీవోలు చెల్లవు: హైకోర్టు

GOs Suspended: ప్రైవేటు స్కూళ్ళు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 53,54 నంబర్ జీవోలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. అన్ని  స్కూళ్ళు, జూనియర్ కాలేజీల అభిప్రాయాలు తీసుకొని...

బ్రెజిల్ ఈశాన్యంలో వరదల విలయం

Flooding Northeast Of Brazil : బ్రెజిల్‌ ఈశాన్య ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. బహియా ప్రావిన్సులో భారీ వరదల కారణంగా సుమారు 18 మంది మరణించారు. 280 మందికి పైగా గాయపడ్డారు. వరదల కారణంగా...

త్వరలోనే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ

Job Vacancies Balkasuman : చౌకబారు ప్రచారం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ దొంగ దీక్షలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ విమర్శించారు.  కేంద్రం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలో...

బాబు సిఎం కావడం చారిత్రక అవసరం

Historical need: చంద్రబాబునాయుడు మళ్ళీ  రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని విజ్ఞప్తి చేశారు....

రేవంత్ రెడ్డి అరెస్ట్

Revanth Reddy Arrest : ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో కాంగ్రెస్ కిసాన్ సెల్ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం రచ్చబండ నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించారు....

రైతులను రెచ్చగొడుతున్న విపక్షాలు

 Minister Niranjan Reddy : దేశంలో రైతులకు, వ్యవసాయానికి గౌరవాన్ని పెంచింది కేసీఆర్ అని అందరూ వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తే.. వ్యవసాయానికి కేసీఆర్ వన్నె తెచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి...

ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్

Massive Encounter On The Chhattisgarh Border : ఛత్తీస్‌గడ్‌ - తెలంగాణ సరిహద్దుల్లో ఈ రోజు వేకువ జామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో తెలంగాణ గ్రేహౌండ్స్‌, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు...

Most Read