Saturday, March 1, 2025
HomeTrending News

హిమాచల్ ప్రదేశ్ లో కుంభవృష్టి

హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేని వర్షాలకు సట్లేజ్ నది ఉదృతంగా ప్రవహిస్తుంటే, కొండ చరియలు విరిగిపడి రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నూర్ జిల్లా చౌర...

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ వినాయక నిమజ్జానికి సిటీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భాగ్యనగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయి. శనివారం అర్ధరాత్రి నుంచే...

ఇండోర్, సిలిగురిల్లో విష జ్వరాలు  

డెంగ్యు జ్వరాలతో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగర ఆస్పత్రులు నిండిపోయాయి. ఒక్కరోజే 22 కేసులు రావటంతో ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకు కేవలం ఇండోర్ నగరంలోనే 225 కేసులు నమోదయ్యాయి. ఇందులో...

జర్మనీ రాయబారితో కేటిఆర్

పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భారతదేశంలో జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండార్ మరియు ఉజ్బెకిస్తాన్ రాయబారి దిల్షోడ్ అఖతోవ్ లతో హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గురించి...

రెండు కోట్ల మందికి టీకా పంపిణి

దేశంలో ఈ రోజు సాయంత్రం వరకు రెండు కోట్ల మందికి టీకా పంపిణి పూర్తి అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవియ వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్లు, ఆరోగ్య...

వేగంగా సచివాలయ నిర్మాణం

నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్క్ చార్ట్ ప్రకారం పనులు...

కారు కేసీఆర్ ది….స్టీరింగ్ ఒవైసీ ది…

బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవం గా జరుపుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. సెప్టెంబర్ 17 నిజాం...

అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్: సిఎం

గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామని, వారికి రైతు...

టీకా కోసం ఇండియాపై ఒత్తిడి

అంతర్జాతీయంగా కోవిడ్ మహమ్మారి తగ్గు ముఖం పట్టక పోవటంతో అగ్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి. మూడో ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు టీకా ఒక డోసు కూడా అందని దేశాలు  ఉన్నాయి. ఆఫ్రికా, లాటిన్  అమెరికాతోపాటు...

మట్టి చిగురు పుస్తకావిష్కరణ

మానవ మనుగడకు మొక్కలే ప్రాణం “మట్టి చిగురు” **పుస్తకావిష్కరణలో సీఎం. కేసీఆర్.. మనిషి మనుగడకు మొక్కలు తప్పనిసరి అని, మానవ జీవితంలో అతిగొప్ప పని మొక్కలు నాటడమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...

Most Read