Sunday, September 13, 2026
HomeTrending News

యాదాద్రి ఆల‌య ప్ర‌తిష్ట‌ దెబ్బ‌తీయొద్దు-మంత్రి ఇంద్రకరణ్

Reviews Yadadri : ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం య‌దాద్రి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహా స్వామి ఆల‌యంలో భ‌క్తుల సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప‌నుల‌పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష...

విద్యార్ధి నేతలకు రాహూల్ ఓదార్పు

Rahul_NSUI leaders: చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న NSUI నేతలను కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ పరామర్శించారు. రాహుల్ వెంట ఒక్క మల్లు భట్టి విక్రమార్కనే అనుమతించారు. దామోదరం సంజీవయ్య విగ్రహానికి...

అనుమతితో మాకేం సంబంధం: తలసాని

Its not our duty: జైలు అధికారులు నిబంధనల ప్రకారమే ములాఖత్ కు అనిమతిస్తారని అది అధికారుల పరిధిలో ఉన్న అంశమని, దానికి ప్రభుత్వానికి ఏం సంబధమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ...

దేశవ్యాప్తంగా అల్లూరి జయంతి ఉత్సవాలు

Alluri: అల్లూరి చరిత్ర, త్యాగం శాశ్వతంగా నిలిచిపోయేలా లంబసింగిలో 35 కోట్ల రూపాయలతో అల్లూరి మ్యూజియం ను ఏర్పాటు చేస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. అల్లూరి సీతారామ...

మరో 25 ఏళ్ళు మేమే : విజయసాయి ధీమా

We don't need: రాష్ట్రంలో మరో ఇరవై ఐదేళ్లపాటు తామే అధికారంలో ఉంటామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే...

పొత్తుల కోసం వేదిక: అంబటి విమర్శ

Alliance Politics: వైఎస్ జగన్ ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు కలిసి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సింగల్ గా వచ్చే దమ్ము ఏ పార్టీకీ...

మధ్యాహ్నం చంచల్ గూడకు రాహుల్

Rahul to Chanchalguda: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యాహ్నం చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసి... జైలులో శిక్ష అనుభవిస్తున్న NSUI...

11న మత్య్సకార భరోసా, 16న రైతు భరోసా

Raithu Bharosa:  వైఎస్సార్ రైతు భరోసా సాయాన్ని ఈనెల 16న అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద  నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని రైతుల అకౌట్లలో జమ చేయనుంది. 48.77...

నేటినుంచి మూడో జాబ్ మేళా: విజయసాయి

Job Mela:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటివరకూ నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా మొత్తం 30,473 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని, 347 కంపెనీలు పాల్గొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన...

ఢిల్లీ, పాట్నా హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు

ఢిల్లీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు కోలీజియం నిర్ణయం తీసుకుంది. వికాస్ మహాజన్, తుషార్ రావు గేదెల, మాన్ మీత్ ప్రీతం సింగ్ అరోరా, సచిన్ దత్తా,...

Most Read