Friday, April 25, 2025
HomeTrending News

గృహనిర్మాణానికి అధిక ప్రాధాన్యం: సిఎం

నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని, గృహనిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.  చేసిన పనులకు నిధులు...

తాగుబోతులపై అప్పులా?: ఆనందబాబు

తాగుబోతులను తాకట్టు పెట్టి ఇప్పటికే 25వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారని, మరో 30వేల కోట్లు తెచ్చుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారని టిడిపి నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.  దశలవారీగా మద్యపాన...

నేతన్న భీమా పథకం 7వ తేదీన ప్రారంభం

Netanna Bhima Scheme : నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే చేనేత, మరమగ్గాల కుటుంబాలకు...

డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2021 ప్రకారం, పుట్టిన మొదటి గంటలో ముర్రు పాలు అందిస్తున్న తల్లుల శాతం మన దేశంలో కేవలం 41.6 శాతమని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మిగతా...

ఈడి వ్యవహారంపై శివసేన, కాంగ్రెస్ ల విమర్శలు

ఈడిని కేంద్రప్రభుత్వం స్వప్రయోజనాలకు, విపక్ష పార్టీలను వేధించేందుకు వాడుకుంటోందని శివసేన ఆరోపించింది. ఈడి వ్యవహారంపై చర్చ కోసం ఈ రోజు రాజ్యసభలో శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది నోటీసు ఇవ్వగా చైర్మన్ తిరస్కరించారు....

భజన మీకే అలవాటు: బాబుపై రోజా

వరదల సమయంలో ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ రెండు వేల రూపాయల ఆర్ధిక సాయం, రేషన్, పాలు అందించిందని, ఈ సాయం పట్ల బాధితులు కూడా సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక...

బలోచిస్తాన్ లో తెగిపోయిన 7 ప్రాజెక్టులు

పాకిస్తాన్ బలోచిస్తాన్ రాష్ట్రంలో కుండపోత వర్షాలకు 7 సాగునీటి ప్రాజెక్టులు తెగిపోయాయి. మిగతా ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, డ్యాంల...

మాదాపూర్‌లో కాల్పులు.. ఒకరి మృతి

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఈ రోజు ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణమని తెలిసింది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి ఇస్మాయిల్‌...

పింగళి వెంకయ్య కీర్తి అజరామరం: కిషన్ రెడ్డి

ఆగస్ట్ 13 నుంచి 15 వరకూ మూడు రోజులపాటు దేశంలోని ప్రతి ఇంటిపై తిరంగా జెండా ఎగురవేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. భారత...

సాగర్ వద్ద విద్యుదుత్పత్తి ప్రారంభం

మాచర్ల నియోజకవర్గం నాగార్జునసాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి  అంబటి రాంబాబు విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద...

Most Read