Thursday, March 20, 2025
HomeTrending News

నైజీరియాలో పడవ ప్రమాదం..26 మంది మృతి

నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో 26 మంది జల సమాధి అయ్యారు. వాయువ్య రాష్ట్రం సోకోతోలోని గిదన్ మగన పట్టణం నుంచి బదియవ గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని నైజీరియా ప్రభుత్వం...

పోరస్ లో ప్రమాదం: ఆరుగురు మృతి

Porus Fire: ఏలూరు సమీపంలోని పోరస్  కెమికల్‌ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు...

రెండో విడత ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియర్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తొలి విడతగా 30 వేల 453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 3334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా...

సిద్ధిపేటలోనే తొలి పామాయిల్‌ ఫ్యాక్టరీ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మొట్టమొదటి పామాయిల్‌ ఫ్యాక్టరీని సిద్ధిపేటలోనే స్థాపించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300కోట్లతో 60 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్‌...

కర్ణాటక మంత్రి ఈశ్వరప్పకు పదవీ గండం

కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్ లపై పోలీసులు ఈ రోజు (బుధవారం) కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని ఉడిపి పట్టణంలోని ఓ...

ప్రధాని షాబాజ్… త్వరలోనే సౌదీ,చైనా పర్యటన

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ తొందరలోనే సౌదీ అరేబియా, చైనా దేశాల్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటి పర్యటనగా సౌదీఅరేబియాకు వెళ్ళటం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, రాజకీయ...

చరిత్రలో నిలిచిపోతాయి: సిఎం జగన్

Nadu-Nedu:  ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాడు-నేడు చేపట్టిన తమ ప్రభుత్వంతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారుల పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు....

అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసు కొట్టివేత

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది. అక్బరుద్దీన్‌పై నమోదు అయిన రెండు కేసులను కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల కిత్రం నిజామాబాద్‌,...

పవర్ హాలిడే ఎత్తేయండి: లోకేష్ డిమాండ్

Lift it: ప్రభుత్వం పవర్ హాలిడే ను వెంటనే ఎత్తివేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ డిమాండ్ చేశారు. పవర్ హాలిడే నిర్ణయం పరిశ్రమలు, ఉపాధి క‌ల్పనా రంగాల‌ను...

విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాం: రోజా

ఏపీలో పర్యాటక రంగం ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ  మంత్రి ఆర్కే రోజా  వెల్లడించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యెక చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రిగా ఆర్కే...

Most Read