తెలంగాణలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుని ఒంటి పూట బడులు నడపాలని నిర్ణయించింది.....
వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందడుగు వేసింది. దేశ వ్యాప్తంగా నేటి నుంచి 12 నుంచి 14 చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయానుంది.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్...
5 States Congress Pcc Presidents Resign :
కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. పార్టీ వరుస ఓటములతో నాయకత్వ మార్పు కోసం కొందరు డిమాండ్ చేసిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం అత్యవసరంగా...
Vidya Deevena: విద్యార్ధుల పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మూడో త్రైమాసికం నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. మొత్తం ఫీజును నాలుగు వాయిదాలలో ప్రతి త్రైమాసికం...
Explain Policies: ఎవరిపైనైనా విమర్శలు చేసే ముందు పవన్ కల్యాణ్ తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. నిన్నటి సభలో విమర్శల...
111 G O Lift Soon : వీలైనంత తర్వరలో జీవో 111 ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన...
Nine Dash Line Islands :
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం విరమణకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తుంటే చైనా సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు దేశంలో కరోనా...
రాష్ట్రం అప్పులపై రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్...
After Plenary: జూలై 8న దివంగత నేత వైఎస్ ఆర్ జయంతి రోజున పార్టీ ప్లీనరీ జరుగుతుందని, ఆ తర్వాతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విస్తరణ ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....